పులివెందులలో గండి జయరాం యాదవ్ సంస్మరణ సభ: కుటుంబానికి అండగా ఉంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హామీ
పులివెందుల పట్టణంలో మాజీ ఎస్.కె. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ప్రముఖ న్యాయవాది మరియు హేతువాది కీర్తిశేషులు శ్రీ గండి జయరాం యాదవ్ గారి సంస్మరణ సభ నేడు అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ.. జయరాం యాదవ్…

