News

AP

వైద్యుల నిర్లక్ష్యంపై జె.సి.కి ఫిర్యాదు: న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు

హెచ్ వైద్యులు నిర్లక్ష్యం వల్ల తన చేయి కోల్పోయానని (పనిచేయకుండా) జె సి కి ఫిర్యాదు చేసిన వెంకటరమణ అనే వ్యక్తి.. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ శివానందం ను ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని జె సి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంకటరమణ..

AP

వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు

పత్రికా ప్రకటన వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు తలుపుల మండలం, కోటవీధికి చెందిన షేక్ బాబ ఫక్రుద్దీన్ వయస్సు 37 సంవత్సరాలు, తండ్రి ఖాదర్ బాషా అను వ్యక్తి స్టీల్ వెల్డింగ్ పని చేస్తూ జీవనం, అయితే ఇప్పటికి నాలుగు రోజుల క్రితం సాయంత్రం బాబా ఫక్రుద్దీన్ మరియు తలుపుల గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ భాష తో పాటు తన వ్యక్తిగత పనుల మీద కదిరికి వచ్చినాడనీ, తర్వాత తాను ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని…

AP

ప్రజల వద్దకే పాలన: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ‘ప్రజా దర్బార్’

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్ల పల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన. ప్రజాదర్బార్ కు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో…

TELANGANA

కరోనా కాలం నాటి ధర్నా కేసు: నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (అనసూయ) గురువారం (డిసెంబర్ 18, 2025) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఆమెపై నమోదైన ఒక రాజకీయ కేసు విచారణలో భాగంగా ఈ అటెండెన్స్ నమోదైంది. సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు. కేసు నేపథ్యం: ఆరోగ్యశ్రీ కోసం పోరాటం ఈ కేసు 2021లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో జరిగిన ఒక నిరసన…

TELANGANA

శంకర్‌పల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: హైదరాబాద్-బెళగావి రైలులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న ప్రత్యేక రైలు (నెం. 07043) గురువారం రాత్రి ప్రమాదం నుండి త్రుటిలో బయటపడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు బోగీ కింద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికుల అప్రమత్తత, రైల్వే సిబ్బంది సత్వర స్పందనతో పెను ముప్పు తప్పింది. ప్రమాదానికి కారణం: బ్రేక్ జామ్ రైల్వే అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ మంటలకు బ్రేక్ జామ్ కావడమే ప్రధాన…

CINEMA

“మీ షూటింగ్ సెట్స్‌కు రావాలని ఉంది”: రాజమౌళి ‘వారణాసి’పై జేమ్స్ కామెరూన్ ఆసక్తి

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’ (SSMB29) సెట్స్‌ను సందర్శించాలని తన కోరికను వెలిబుచ్చారు. డిసెంబర్ 19న విడుదల కానున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సినిమా మేకింగ్, కొత్త ప్రపంచాల సృష్టి మరియు ఒకరి పనిపై ఒకరికి ఉన్న గౌరవం గురించి చర్చించుకున్నారు. కామెరూన్ చేతిలో కెమెరా? మహేష్…

AP

ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుటధర్నాను జయప్రదం చేయాలి:సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ప్రతిపాదిత బిల్లును ఉపసంహరించుకోవాలి ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుటధర్నాను జయప్రదం చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపు గ్రామీణ పేదల జీవనాధారమైన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్ధతిగా నిర్వీయం చేస్తూ, చివరకు పథకపు పేరునే మార్చే కుట్రకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతుంది వ్యవసాయసంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప మాట్లాడుతూ 2005 సంవత్సరంలో పార్లమెంట్‌లో గ్రామీణ…

AP

వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన.

వైద్య విద్యార్థులకు శాపంగా మారిన జీవో, 590 ను రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో నిరసన. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి. జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలి. కదిరి పట్టణంలోని వేమారెడ్డి కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రభుత్వ…

TELANGANA

కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: స్పీకర్ తీర్పుపై కేటీఆర్ నిప్పులు.. ఉప ఎన్నికల భయంతోనే ఇదంతా!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం మరియు అత్యున్నత న్యాయస్థానాల పట్ల గౌరవం లేదని ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైందని, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన…

TELANGANA

కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెప: వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారుడి ఘన విజయం!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిపై వెయ్యికి పైగా ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొంతకాలంగా రాజకీయంగా అనేక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ విజయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న…