News

AP

ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం.. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ వివరాల మేరకు.. డిసెంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.   ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల నుండి ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడగా, ఏపీ నుండి మూడు రాజ్యసభ స్థానాలకు కలిపి మొత్తం 6 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను డిసెంబర్ మూడో తేదీన…

TELANGANA

ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో సీఎం రేవంత్.. కేంద్ర‌మంత్రుల‌తో స‌మావేశం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు ఆయ‌న ప‌లువురు కేంద్ర‌మంత్రుల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా తెలంగాణ‌ పెండింగ్ అంశాల‌పై, విభ‌జ‌న హామీల‌పై మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల‌తో సీఎం సమావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట్ లో చ‌ర్చించాల్సిన అంశాల‌పై ఎంపీల‌కు దిశా నిర్దేశం చేసే అవ‌కాశాలు ఉన్నాయి.   అదేవిధంగా రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను…

TELANGANA

2025లో పాత‌బ‌స్తీకి మెట్రో..?

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి పీపీపీ మోడ‌ల్ మెట్రో మ‌న‌దేన‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా పూర్తి చేసామన్నారు. ఫేస్ 1 లో 69 కి.మీ మేర 57 స్టేషన్ లు ఉన్నాయని చెప్పారు. దీనికోసం రూ. 22,148 కోట్లు ఖర్చు చేసామన్నారు. 2024 ఆగస్టు 14వ తేదీ నాటికి 5.63…

National

ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా.. మహా సీఎం అతడే ఫిక్స్..?

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‌నాథ్‌ షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు.. మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపైనా ఉత్కంఠ నెలకొంది. ఫడణవిస్‌, షిండే, అజిత్‌ పవార్‌లో ఒకరు సీఎంగా ఎంపిక కానున్నారు.   మహారాష్ట్రలో మహావిజయం సాధించింది మహాయుతి కూటమి. 288 స్థానాలకు గానూ 230 సీట్లతో ఎన్డీయే కూటమికి…

National

వచ్చే నెల రెండు ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.   శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ బిల్డింగ్ లో పీఎస్ఎల్వీ సీ60 అనుసంధానం పనులు కొనసాగుతున్నాయి.  …

AP

పవన్ కు ఢిల్లీ పిలుపు – కీలక బాధ్యతలు..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ…

AP

జగన్ కు షాకిచ్చిన చెల్లెలు షర్మిళ..! సీబీఐతో విచారణ చేయాలంటూ..

మాజీ సీఎం జగన్ ను ఒక పట్టాన వదిలేటట్లు లేదు ఆయన చెల్లెలు షర్మిళ. జగన్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల విమర్శలు కురిపిస్తున్న షర్మిళ, తాజాగా మరోమారు సంచలన ప్రకటన చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబుకు షర్మిళ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో గత వైసీపీ పాలన, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిళ కోరడం విశేషం.   ఇటీవల…

TELANGANA

రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి డ‌బ్బులు..

రాష్ట్రంలోని రైతుల‌కు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు ధాన్యం కోనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయ‌ని అన్నారు. సూర్యాపేట ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఇప్ప‌టి వ‌ర‌కు 50,40 కోట్ల విలువైన 21.73 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం సేక‌రించి రూ.2.760 కోట్ల డ‌బ్బు చెల్లించాల‌ని చెప్పారు. కాళేశ్వ‌రం నుండి నీరు రాక‌పోయినా 66 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో 153 ల‌క్ష‌ల ఎంటీ ధాన్యం ఉత్ప‌త్తి అయ్యింద‌ని…

TELANGANA

అదానీకి సీఎం రేవంత్ రెడ్డి రివర్స్ పంచ్.. ఆ రూ.100 కోట్లు వద్దే వద్దంటూ ప్రకటన..

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ ప్రకటించిన రూ. 100 కోట్ల విరాళాన్ని వెనక్కి పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొన్ని రోజులుగా అదానీ అంశంపై రాజకీయ దుమారం రేగుతుందని, అదానీ గ్రూప్ వివాదానికి తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తెలంగాణలో నైపుణ్యతను పెంచేందుకు ఏర్పాటు చేస్తున్న స్కిల్…

National

వరుస షాకులు, కేజ్రీవాల్ ఆ పిటీషన్ తిరస్కరించిన ట్రయల్ కోర్టు..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రివాల్ అరెస్ట్ అక్రమమని, ఈడి అధికారుల అరెస్ట్ ను రద్దు చేయాలంటూ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసి కేజ్రీవాల్ కు షాకిచ్చింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కూడా మరొక గట్టిషాక్ ఇచ్చింది.   లాయర్లను కలిసే సమయం పెంచాలన్న…