News

AP

వైసీపీ మూడో జాబితా సిద్ధం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే…

AP

సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన చంద్రబాబు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఓవైపు, ఈసారి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైయస్ జగన్ మరోవైపు వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.   ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ తో…

National

భార‌త ఆర్థిక వృద్ధిపై రిపోర్టు ఇచ్చిన ఐక్య‌రాజ్య‌స‌మితి..

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ తన రిపోర్టులో తెలిపింది. ఉత్పత్తి, సర్వీసెస్ రంగంలో బలమైన వృద్ధి కారణంగా భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది.

AP

టీడీపీకి ఎంపీ కేశినేని రాజీనామా – నెక్స్ట్ స్టెప్..!!..

కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. క్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసారు. దీంతో, కేశినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.…

AP

వైసీపీ నేతలకు చంద్రబాబు ట్రాప్ – మారుతున్న లెక్కలు..!!..

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతల పైన తాజాగా చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసారు. సీట్ల దక్కని వారితో టీడీపీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో, కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   వైసీపీలో సీట్ల మార్పు:ప్రకాశం, నెల్లూరు…

TELANGANA

జగన్ బాటలో రేవంత్, వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం..

ఏపీలో సక్సెస్ అయిన వాలంటీర్ల వ్యవస్థ తెలంగాణలో ఏర్పాటు కానుంది. సంక్షేమ పథకాలు ఏపీలో ప్రజల ఇంటి ముందుకు తీసుకెళ్తున్న వాలంటీర్ల వ్యవస్థ పైన ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. దాదాపు 80 వేల వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం.   వాలంటీర్ వ్యవస్థ : తెలంగాణ ప్రభుత్వం ఏపీ అమలు చేస్తున్న…

TELANGANA

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు నేడే చివరిరోజు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది.   కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా…

National

శ్రీ‌రాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత జితేంద్ర సంచ‌ల‌న వ్యాఖ్యలు..

అయోధ్య రామాల‌యం ప్రారంభ వేడ‌క‌ను ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఎన్సీపీ నేత జితేంద్ర శ్రీ‌రామునిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌డు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. శ్రీ‌రాముడు మాంసాహారి. రాముడు జంతువుల‌ను వేటాడి, వాటిని తినేవాడు అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. మ‌రికొద్ది రోజుల్లో అయోధ్య రామ‌ల‌యం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాస్త దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి…

AP

ఓటమి భయంతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పరుగు..!

ఏపీలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఐప్యాక్ చేస్తున్న సూచనలతో జగన్ చేస్తున్న మార్పుల్లో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తమ సిట్టింగ్ స్ధానాల్ని కోల్పోవడమో, మారడమో జరిగిపోయింది. దీనిపై సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ స్పందించారు.   ఇప్పటివరకూ 35 మంది…

AP

షర్మిలపై వైసీపీ అటాక్ మొదలు..

కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసిన వైఎస్ షర్మిల.. తనతో పాటు మరికొందరితో కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానంటూ వ్యాఖ్యానించారు. రేపోమాపో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం కూడా ఖాయమే. ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై మాటల దాడి ప్రారంభించారు.   వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో…