News

TELANGANA

బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు….

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజరాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసీలు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతోన్న టీవీ ఛానెల్ ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానెల్ ఎప్పటిలోగా ఖాలీ చెస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.   ఈ మేరకు తెలంగాణ భవన్…

TELANGANA

అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులను కలిసిన సీఎం రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజి బిజీగా గడుపుతున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.   ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్త‌గా వ‌చ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణ‌కు అధికారుల‌ను అద‌నంగా…

National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది. బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు…

TELANGANA

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డితో కరణ్ అదానీ భేటీ

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వివిధ పరిశ్రమల ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఫాక్స్‌కాన్, అమరరాజా ప్రతినిధులు ఇప్పటికే భేటీ కాగా.. తాజాగా అదానీ గ్రూప్ ప్రతినిధులు రేవంత్‌ను సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబుడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అదానీ సంస్థ ప్రతినిధులు, గౌతం అదానీ కుమారుడు కరణ్ అదానీ (Karan Adani) బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు.…

CINEMA

సలార్, డంకీకి సైలెంట్ గా షాక్ ఇచ్చిన హీరో, ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా హీరోలు !

సలార్, డంకీ సినిమాలకు కాటేరా అనే ప్రాంతీయ సినిమా ఇచ్చిన షాక్ కు ప్రభాస్ ఫ్యాన్స్, కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకప్పుడు కన్నడ సినిమాలు ఇతర బాషా చిత్రాలకు భయపడి విడుదల చెయ్యడానికే భయపడేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కన్నడ సినిమాలకు బాలీవుడ్ తో సహా వివిధ భాషల సినిమాలు విడుదల చెయ్యడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని కన్నడిగులు నిర్మించి ఇటీవల విడుదల చేసిన…

National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత,…

TELANGANA

సోనియా తెలంగాణ నుంచే పోటీ: బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలంటూ రేవంత్ ఫైర్, ఇక ఊరుకోవద్దు!

హైదరాబాద్: ప్రతిపాక్ష పార్టీల విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలంటూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi)ని పోటీ చేయాలని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం చేశారు. దీంతో పాటు మరో రెండు తీర్మానాలను ఈ సమావేశంలో సీఎం ప్రతిపాదించారు. మొదటి తీర్మానంగా ఏఐసీసీ తెలంగాణ…

CINEMA

ఎన్టీఆర్ న్యూ ఇయర్ కానుక అదిరింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ఇప్పటికే విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా న్యూ ఇయర్ కానుకగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ వారి ఆశలు నిరాశయ్యాయి. కొత్త ఏడాది కానుకగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ లేనట్లే అని తెలుస్తోంది. మరి అభిమానులు ఫీల్ అయితే హీరోలు సైలెంట్‌గా ఉంటారా?…

TELANGANA

రేవంత్ కొత్త సంవత్సర కానుక.. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు…

TELANGANA

కెసిఆర్.. 22 కార్లు.. సస్పెన్స్

సరిగ్గా మూడు రోజుల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో బట్టబయలు చేసిన 22 కార్ల కహాని రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. మొదట్లో ఈ కార్ల గురించి ఎదురుదాడికి దిగిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఆ తర్వాత రోజుకో రకంగా మాట మార్చారు. కార్లు కొనుగోలు చేయలేదని కొంతమంది, కార్లు కొనుగోలు చేస్తే తప్పేంటని, కార్ల కొనుగోలు బాధ్యత ఇంటలిజెన్స్ చూసుకుంటుందని.. ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. సరే ఇవన్నీ పక్కన…