ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?
రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టిడిపి, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని…

