News

AP

ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టిడిపి, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని…

AP

కన్ఫ్యూజన్ లో టిడిపి మీడియా..

ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఈ ఆరింటి సమూహమే ఒక వార్త. ప్రత్యక్ష సంఘటన నుంచి కథనాల వరకు ఇదే వర్తిస్తుంది. అంతే తప్ప.. వివరాలు లేకుండా రాయడం.. ఏదో గాలి కబర్లు రాస్తే అది వార్త అనిపించుకోదు. ఒకప్పుడు అంటే విలువగల జర్నలిస్టులు ఉండేవారు. విలువలతో వార్తలు రాసే వారు. మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ‘టాస్క్‌లు ఇచ్చినా చెత్త బుట్టలో పడేసేవారు. ఇవ్వాల్టికీ ఓ గజ్జెల మల్లారెడ్డి గురించి, ఏబీకే ప్రసాద్‌ గురించి, నండూరి…

National

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.   దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన…

TELANGANA

మెట్రో సర్వీస్‌ల పెంపు.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు..

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా…

TELANGANA

అభయహస్తం దరఖాస్తుకు ఆధార్ అప్ డేట్ తప్పని సరి కాదు!

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాసాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతోపాటు, రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు గడిచినా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే పథకాలకు తాము అర్హులం, ఎలా దరఖాస్తుత చేసుకోవాలి, రేషన్‌ కార్డు తప్పనిసరా? ఆధార్‌ కుటుంబంలో అందరికీ లేదు..…

AP

ఏపీలో భారీ కుంభకోణం బయటపెట్టిన పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు పవన్ సమయం ఇచ్చారు. ఆ తరువాతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే రెండేళ్ల తరువాత ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల స్వరం పెంచారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతుంటే.. సీఎం జగన్ తో పాటు వైసిపి నేతలు పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.ఈ తరుణంలోజగన్ సర్కార్ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా పవన్ పని చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు.జగన్ సర్కార్…

AP

జగన్ కు మరో భారీ షాక్..

ఏపీలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో గెలుపొందే పార్టీలపై నేతలు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తును వెతుక్కుంటూ ఆ పార్టీల చెంతకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు పెరుగుతుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన అగ్ర నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్…

National

ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ తమ భుజాలపై ధరించే ఎపాలెట్‌ల డిజైన్‌ను మార్చారు. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ మరియు అడ్మిరల్ ర్యాంక్ ఆఫీసర్ల ఎపాలెట్‌లలో మార్పులు జరిగాయి. కొత్త డిజైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుండి ప్రేరణ పొందింది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఎపాలెట్ల మార్పును ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మన సుసంపన్నమైన సముద్ర వారసత్వానికి నిజమైన ప్రతిబింబమని నౌకాదళం పేర్కొంది.

AP

గుంటూరు బరిలో అంబటి రాయుడు…

ఏపీ సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్ మార్పిడి వ్యవహారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఈ మార్పులు చేర్పుల కార్యక్రమం మధ్యలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చి రాగానే ఆయనకు జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారట. అదే గుంటూరు లోక్‌సభ స్థానం. అయితే గుంటూరు లోక్‌సభపై సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

AP

బిజెపికి 6 లోక్ సభ, 12 అసెంబ్లీ సీట్లు.. పొత్తుపై ఫుల్ క్లారిటీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనున్నట్లు సంకేతాలు పంపారు. మరోవైపు జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారు. తమ వెంట బిజెపి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ బిజెపి నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అయితే బిజెపిని ఒప్పించే పనిలో పవన్ పడినట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి…