చేవెళ్ల బస్సు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి.. హృదయ విదారకం!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు – తనూషా, సాయి ప్రియ, నందిని – ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారకం. తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన ఈ ముగ్గురూ విద్యార్థినులే. తమ కళాశాలకు బయలుదేరగా ఈ ఘోరం జరిగింది. ఒక్కసారిగా ముగ్గురు కుమార్తెలను కోల్పోయిన…

