News

CINEMA

ప్రకాశ్ రాజ్ బావ అంటే చాలా ఇష్టం: తన కుటుంబ కష్టాలను వివరిస్తూ డిస్కోశాంతి సోదరి సుచిత్ర భావోద్వేగం

ప్రముఖ నటి డిస్కోశాంతి సోదరి సుచిత్ర త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ తండ్రి ఆనందన్ మరణం తర్వాత తమ ఏడుగురు సభ్యుల కుటుంబాన్ని డిస్కోశాంతి అక్కే దగ్గరుండి చూసుకుందని ఆమె తెలిపారు. విలాసవంతమైన జీవితం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిన తమను శాంతి అక్క కష్టపడి ఆదుకుందని, పెళ్లయిన తర్వాత కూడా తన భర్త శ్రీహరి సహకారంతో తమ కుటుంబ బాధ్యతలను…

AP

అంబటి అరెస్టుపై జగన్ ఆగ్రహం: ‘తప్పు తెలుసుకున్న వ్యక్తిని పొగడాల్సింది పోయి జైల్లో పెడతారా?’

వైఎస్‌ఆర్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని, తప్పు తెలుసుకున్న వ్యక్తిని అభినందించాల్సింది పోయి, కక్షపూరితంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం దుర్మార్గమని జగన్…

AP

తిరుపతి లడ్డూ కేసు: సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందన్న జగన్ – చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ సీఎం!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ వచ్చిన ఆరోపణల కేసులో తమ పార్టీ నేతలకు సీబీఐ సిట్ (SIT) క్లీన్ చిట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన సీబీఐ నివేదికలో తమ నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని, దీనిని బట్టే తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించిన సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు…

TELANGANA

పాతబస్తీ మెట్రోకు హైకోర్టు బ్రేక్: వారసత్వ కట్టడాల పరిరక్షణపై వివరణ కోరుతూ కీలక ఆదేశాలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పాతబస్తీ కారిడార్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓల్డ్ సిటీలో మెట్రో లైన్ నిర్మించే క్రమంలో అక్కడ ఉన్న పురాతన వారసత్వ కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (PIL) కోర్టు స్పందించింది. కట్టడాల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల వివరాలతో మూడు వారాల్లోగా పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని…

TELANGANA

తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్లకు కొత్త రూల్స్: దూరంతో పనిలేకుండా ఫిక్స్‌డ్ ఛార్జీలు – నేటి నుంచే అమలు!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (TGERC) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఫిబ్రవరి 5, 2026 (గురువారం) నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తున్నాయి. ఇకపై కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు కరెంట్ స్తంభాలు లేదా లైన్ల దూరం ఆధారంగా అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా విద్యుత్ శాఖ నిర్ణయించిన ‘ఫిక్స్‌డ్ ఛార్జీల’ను చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, గృహ…

CINEMA

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఖరారు: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే ఇక తరువాయి. వాస్తవానికి…

TELANGANA

హైదరాబాద్‌లో ఫైర్ సేఫ్టీ పాఠాలు: రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA)

హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ‘హైడ్రా’ (HYDRAA) అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే లక్ష్యంతో నగర ప్రజలకు, వ్యాపారులకు అగ్ని భద్రతా నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉండే వాణిజ్య సముదాయాల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ అవగాహన సదస్సుల్లో భాగంగా అగ్నిమాపక పరికరాల వినియోగంపై అధికారులు ప్రాక్టికల్ డెమోలు నిర్వహిస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు…

TELANGANA

జగిత్యాల జిల్లాలో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు కూలీల మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో మంగళవారం సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన కూలీలు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ముగిలిపేట గ్రామ శివార్లలో జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్ మండలానికి చెందిన కొందరు వ్యవసాయ కూలీలు ఉదయం పసుపు కోత పనుల కోసం పొలానికి వెళ్లారు. పనులన్నీ…

AP

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై తప్పుడు ప్రచారం: కూటమి నేతలపై కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మన కదిరి సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు షేక్. బాబ్జాన్ గారి ఆధ్వర్యంలో కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పట్టణ C. l. గారికి కంప్లైంట్ ఇచ్చారు… ఫిర్యాదు లో ని అంశాలు:— గత వారం నుండి కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలను పెడుతూ, ఆ ఫ్లెక్సీలపై గౌ|| పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఫోటో మరియు…

AP

కదిరి నరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…