శనివారం బీసీ సంఘాల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీసీ సంఘాలు రేపు (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు బీసీలు నిర్వహిస్తున్న బంద్కు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే, కొందరు ఈ బీసీ బిల్లును అడ్డుకుంటున్నారని, ఆ అడ్డుకునే వారెవరో అందరికీ తెలుసునని మహేష్ కుమార్ గౌడ్…

