కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు…

