News

AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…

AP

చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్

పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని…

TELANGANA

టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే తోపు: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి నారా భువనేశ్వరి నిర్వహణా దక్షతపై ప్రశంసల జల్లు కురిపించారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రస్ట్ కార్యకలాపాల్లో ఆమె చూపిస్తున్న క్రమశిక్షణే సంస్థ అభివృద్ధికి మూలమని ఆయన వెల్లడించారు. ప్రసంగం మధ్యలో…

CINEMA

అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు: శివాజీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

నటి అనసూయ మరియు నటుడు శివాజీ మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న సోషల్ మీడియా వివాదంపై తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఒక వేదికపై శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడవాళ్ల పట్ల శివాజీ వాడిన భాష అత్యంత దారుణంగా ఉందని, అది ఆయన సంస్కారహీనతను మరియు అహంకారాన్ని సూచిస్తోందని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మహిళల శరీర భాగాల గురించి, వారి వస్త్రధారణ గురించి అసభ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని ప్రకాష్…

TELANGANA

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ-కారు ఢీకొని దంపతుల మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై పెద్దగుండు ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని కారులో తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, ఆయన భార్య లావణ్యగా గుర్తించారు. వీరి కుమార్తె…

AP

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎస్టి కమిషన్ మెంబర్ వెంకటప్ప పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ గురుకులం పాఠశాలలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం వందకు వంద శాతం సమస్యలు పరిష్కరిస్తాం కుళ్ళిన కూరగాయలు పురుగులు…

CINEMA

హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు రేపే అసలైన పండుగ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కామెడీ, హారర్ మరియు ఫాంటసీ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం డిసెంబర్ 27న (శనివారం) హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. సాధారణంగా పెద్ద సినిమాల ఈవెంట్‌లను విడుదలకి రెండు…

AP

విద్యార్థులకు అలర్ట్: సంక్రాంతి సెలవులకు ముందే FA-3 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్-3 (FA-3) పరీక్షలను సంక్రాంతి సెలవులకు ముందే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (SCERT) విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, జనవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పండుగ సెలవులకు వెళ్లే ముందే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేయడం మరియు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్‌ను…

AP

ఏపీలో ‘పీపీపీ’ మోడల్‌కే కేంద్రం మొగ్గు: 80% నిధులిస్తామని నడ్డా హామీ.. వైసీపీ ఆందోళనల నడుమ కీలక లేఖ!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు మరియు జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణ కోసం పీపీపీ (PPP) విధానాన్ని విస్తృతంగా వాడుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతిపక్ష వైసీపీ ఈ విధానాన్ని ‘ప్రైవేటీకరణ’గా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టిన నేపథ్యంలో, కేంద్రం నేరుగా ఈ విధానానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదని, ప్రైవేట్ పెట్టుబడులను మరియు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఒక నిరూపితమైన మార్గమని జేపి…

AP

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ‘గంజాయి డాన్’గా మారిన రేణుక: విశాఖలో లేడీ స్మగ్లర్ అరెస్ట్!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన గాదె రేణుక ఒకప్పుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు లక్షల్లో జీతం అందుకునేది. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమె నేర బాట పట్టింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న రేణుక, క్రమంగా తాను కూడా ఈ అక్రమ వ్యాపారంలోకి దిగి ‘లేడీ డాన్’గా ఎదిగింది. తాజాగా నర్సీపట్నం నుంచి శ్రీలంకకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను, ఆమె ముఠాను పక్కా…