News

AP

“మా అన్న పక్కా జనసేన.. పవన్ కల్యాణ్ అంటే ప్రాణం”: నిందితుడు అజయ్ సోదరి సంచలన వ్యాఖ్యలు!

శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అజయ్ దేవ్ సోదరి మీడియా ముందుకు వచ్చి కీలక విషయాలు వెల్లడించారు. తన అన్నకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అజయ్ దేవ్ పక్కా జనసేన పార్టీ మద్దతుదారుడని, పవన్ కళ్యాణ్ అంటే అతనికి అమితమైన అభిమానమని తెలిపారు. ఆ అభిమానంతోనే తన అన్న చేతిపై పవన్ కళ్యాణ్ పేరును టాటూగా కూడా వేయించుకున్నాడని ఆమె ఆధారాలను…

AP

అరుణాచల క్షేత్రంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గిరి ప్రదక్షిణ: ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమశివుడ్ని గిరి ప్రదక్షణ చేసి ఆ స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ గారు, కౌన్సిలర్ రంగారెడ్డి గారు.

TELANGANA

కేసుల రాజకీయం మానుకో రేవంత్: నల్గొండలో కేటీఆర్ ఘాటు విమర్శలు

నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా చేయలేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు వేయడంలోనే బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తూ, మీడియాకు లీకులు ఇస్తూ…

CINEMA

శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కొరడా: వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు!

హైదరాబాద్‌లో జరిగిన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ వేదికగా నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలంటూ ఆయన చేసిన ప్రసంగంలో వాడిన అభ్యంతరకర పదజాలం (“సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం”, “దరిద్రపు …” వంటివి) మహిళా సంఘాలు మరియు సినీ ప్రముఖుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్, దీనిపై తీవ్రంగా స్పందిస్తూ శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్…

World

ఉత్తర కొరియా వారికి అమెజాన్ ‘నో ఎంట్రీ’: ఉద్యోగ నియామకాల్లో నిషేధం విధిస్తూ నిర్ణయం

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్, ఉత్తర కొరియా పౌరులను తమ సంస్థలో ఉద్యోగాలకు తీసుకోకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా నుంచి వచ్చే అన్ని రకాల దరఖాస్తులను అమెజాన్ బ్లాక్ చేసినట్లు ఆ సంస్థ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ స్మిత్ వెల్లడించారు. గత ఏడాది కాలంలో ఆ దేశం నుంచి దరఖాస్తులు 30 శాతం మేర పెరగడం, అవి ఆర్థిక దోపిడీకి మరియు డేటా ఉల్లంఘనలకు దారితీసే అవకాశం…

AP

కుంట్లా మండల తెలుగు యువత అధ్యక్షుడిగా రాజశేఖర్ యాదవ్: ఎమ్మెల్యే కందికుంటకు గజమాలతో ఘన సన్మానం

Np కుంట మండల తెలుగు యువత అధ్యక్షుడు గా పడమర నడింపల్లి కి చెందిన రాజశేఖర్ యాదవ్ అను నన్ను నియమించిన సందర్భంగా MLA గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే మన డైనమిక్ కదిరి లెజెండ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన MLA శ్రీకందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి గజమాల తో సన్మానం చేయడం జరిగింది అలాగే నాకు సహకరించిన మాజీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు గారికి ,అలాగే మండల కన్వీనర్ శ్రీరాములు…

AP

గర్భిణీపై వైసిపి కార్యకర్త అమానుషం: నిందితుడు అజయ్‌దేవాను నడిరోడ్డుపై ఊరేగించి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండలంలో ముత్యాల వాండ్లపల్లి లో జగన్ బర్త్ డే వేడుకల్లో నిండు గర్భిణీ సంధ్యారాణి గొంతు నులిమి కాలితో తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ అరెస్ట్ గర్భిణీ మహిళ కడుపుపై కాలితో తన్నిన నిందితుడు అజయ్ దేవా ను కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించిన పోలీసులు. భవిష్యత్తులో మరో మహిళపై ఇటువంటి దాడులకు మరొకరు పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవా…

National

విదేశీ విద్యపై భారత విద్యార్థుల మక్కువ: నీతి ఆయోగ్ నివేదికలో ‘బ్రెయిన్ డ్రెయిన్’ ఆందోళనలు!

ప్రపంచంలోనే అత్యధికంగా 18-23 ఏళ్ల వయసు కలిగిన యువత (దాదాపు 15.5 కోట్లు) భారత్‌లోనే ఉన్నప్పటికీ, నాణ్యమైన ఉన్నత విద్య మరియు మెరుగైన అవకాశాల కోసం వారు విదేశాల బాట పడుతున్నారు. 2024 నాటికి సుమారు 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో చదువుతున్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. ముఖ్యంగా కెనడా (4.27 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత అమెరికా (3.37 లక్షలు), యూకే (1.85 లక్షలు), ఆస్ట్రేలియా (1.22 లక్షలు), మరియు…

AP

గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు -బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు…

AP

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆర్.సి.పి.ఐ (RCPI) ఆగ్రహం: ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా!

RCPI ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ప్రాంత నిరుపేదలకు పని కల్పించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరును విబి రామ్ జీ గా పేరు మార్చడం చాలా శోచనీయం భారతదేశ జాతిపిత…