AP

AP

ఏపీలో వార్డు సచివాలయానికో హెల్త్ క్యాంప్- 14 వేల శిబిరాలు-జగనన్న ఆరోగ్య సురక్షతో..

ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ఓ వైద్య శిబిరాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం బాకన్నపాలెం లో నిర్వహించిన వైద్య శిబిరానికి మంత్రి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నిర్వహించాలని తొలుత…

AP

చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో మరో పిటిషన్..

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్దితిపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. జైలు అధికారులు ఇస్తున్న సమాచారానికీ, ఆయన వ్యక్తిగత వైద్యులు చెప్తున్న విషయాలకీ పొంతన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి జైల్లో వేడి, ఉక్కపోత కారణంగా…

AP

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నాయి.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తు్న్నాయి.. మరోవైపు చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. చంద్రబాబు విషయంలో టీడీపీ ఆందోళన న్యాయమే అన్నారు.. ఒక రాజకీయ నాయకుడు జైల్లో ఉంటే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు..   మరోవైపు..…

APTELANGANA

హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో మరోసారి నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైల్‌పై ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్…

AP

ఏపీలో త్వరలో డీఎస్సీ ? మంత్రి బొత్స హింట్ ! జగన్ షిఫ్టింగ్, లోకేష్-షా భేటీపై కీలక వ్యాఖ్యలు..

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందు డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వ్రకటించారు. ప్రస్తుతం డీఎస్సికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని తెలిపారు. డీఎస్సీ వివరాలు త్వరలోనే చెప్తామని బొత్స పేర్కొన్నారు. యూనివర్సిటీ ఐఐటీలో ప్రొఫెస్సర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అంశాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బొత్స విమర్శించారు.మాట్లాడే అంశాలు…

APTELANGANA

హైదరాబాద్ నుంచి సింగపూర్ విమానాలు పెంపు, బోయింగ్ కూడా

హైదరాబాద్: సింగపూర్ దేశంలోనూ భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచే సింగపూర్ దేశానికి ఎక్కువగా వెళుతుంటారు. అక్కడే స్థిరపడిన వారి సంఖ్యలో దక్షిణాదివాసులే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో సింగపూర్ దేశానికి హైదరాబాద్ నుంచి విమానాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు వారానికి ఏడు నుంచి 12 విమాన సర్వీసులు అదనంగా నడుపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్‌కు విమాన సేవలు…

APTELANGANA

‘ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణం అదే’

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కూడా చంద్రబాబును అరెస్టును ఖండించారు. అయితే, నందమూరి…

AP

ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారితే మేము గొర్రెల్లా రావాలా ?, మేడమ్ కు షాక్ మీద షాక్, నువ్వేపో !

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తు ఖరారు కావడంతో పార్టీలు మారడానికి ఇదే మంచి టైమ్ అని బీజేపీ (BJP) నాయకులు అనుకుంటున్నారు. అక్టోబరు 20వ తేదీన బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (dk shivakumar) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు మీరు సిద్దంగా ఉండాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణిమా శ్రీనివాస్ ఆమె మద్దతుదారులకు పిలుపునిచ్చారు.   బీజేపీ మాజీ ఎమ్మెల్యే (MLA) కే పూర్ణిమ శ్రీనివాస్‌ బీజేపీకి…

AP

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అలంపూర్ తసీల్దార్ ను ఆదేశించింది. జోగులాంగ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో చదివింది. ఇంటర్ కృష్ణా జిల్లాలో చదివింది. వెన్నలక మెడికల్ అడ్మిషన్ నిమిత్తం స్థానిక ఎమ్మార్వో 18 ఏళ్లుగా వెన్నల స్థానికంగా ఉంటుందని నివాస ధ్రువీకరణ…

AP

టీడీపీ-బీజేపీతో పొత్తులపై పవన్ క్లారిటీ-జేఏసీకి ఐదుగురు సభ్యుల ప్రకటన..

నాలుగో విడత వారాహి యాత్ర సక్సెస్ అయినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో సమస్యలు తనకెంతో బాధ కలిగించినట్లు పవన్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు మార్పు అంశం తీవ్రంగా బాధించిందన్నారు. అలాగే బందరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని నడిపించే అఖిలభారత సర్వీసు అధికారులకు కూడా నెల దాటినా జీతాలు రావడం లేదన్నారు. మాజీ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తనకు…