AP

AP

వైసీపీలో `పులివెందుల` సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

కడప: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీలో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ- వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది వైసీపీలోకి. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు. ఈ ఘటనతో సీతక్క తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సాయంత్రం సీతక్క.. సచివాలయానికి చేరుకున్నారు. దీనిపై అప్పటికే ఆమె అనుమతులను తీసుకున్నారు. పాస్‌ను…

AP

`మనషులుగా బతకండి`- టీడీపీ నేతలకు రాధిక హితవు: మీ వీపు వెనుక ఏం జరుగుతుందో మీకు తెలుసా?

అమరావతి: అనకాపల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై బండారు సత్యనారాయణ అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.…

AP

స్కిల్ స్కామ్‌లో కిలారి రాజేష్‌ కీ రోల్..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో- దీనిపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టింది. తన కేసులను మాఫీ చేయించుకోవడానికి జగన్…

APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం…

AP

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ పోరాడి, అనంతరం స్ధానిక ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకుని మరీ రిటైర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఏపీలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్ధ తరఫున రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల అక్రమాలపై పోరాటం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల ప్రధానాధికారికి నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ…

AP

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీలో నచ్చక తాను బయటకు వచ్చానని, ప్రస్తుతం కూడా తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రోజు మహిళా నేతలు బండారు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. లోకేష్ నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా?…

APTELANGANA

ఏపీ, తెలంగాణల్లో కలకలం

అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి. వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం…

AP

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెర

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది.ఈసారి దసరా సెలవులపై తాజాగా పలు తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కోసం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కాకుండా సెలవుల్ని మార్చి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది. ఏపీలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం…

AP

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్…