AP

AP

టీడీపీకి ఎంపీ కేశినేని రాజీనామా – నెక్స్ట్ స్టెప్..!!..

కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారని, ఇక తాను ఆ పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని కేశినేని నాని పేర్కొన్నారు. క్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు, భువనేశ్వరిలతో కలిసి తాను ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేసారు. దీంతో, కేశినేని నాని తదుపరి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.…

AP

వైసీపీ నేతలకు చంద్రబాబు ట్రాప్ – మారుతున్న లెక్కలు..!!..

ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతల పైన తాజాగా చంద్రబాబు వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసారు. సీట్ల దక్కని వారితో టీడీపీ ముఖ్యులు టచ్ లోకి వెళ్లారనే ప్రచారం వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. దీంతో, కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   వైసీపీలో సీట్ల మార్పు:ప్రకాశం, నెల్లూరు…

AP

ఓటమి భయంతో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పరుగు..!

ఏపీలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను మారుస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఐప్యాక్ చేస్తున్న సూచనలతో జగన్ చేస్తున్న మార్పుల్లో దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తమ సిట్టింగ్ స్ధానాల్ని కోల్పోవడమో, మారడమో జరిగిపోయింది. దీనిపై సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాలపై టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ స్పందించారు.   ఇప్పటివరకూ 35 మంది…

AP

షర్మిలపై వైసీపీ అటాక్ మొదలు..

కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేసిన వైఎస్ షర్మిల.. తనతో పాటు మరికొందరితో కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా నెరవేరుస్తానంటూ వ్యాఖ్యానించారు. రేపోమాపో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం కూడా ఖాయమే. ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న అన్న పార్టీ వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై మాటల దాడి ప్రారంభించారు.   వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో…

AP

ఏపీలో మరో సంచలన సర్వే.. గెలుపు ఎవరిదంటే?

రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేపట్టిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీ సంస్థ వెల్లడించింది. టిడిపి, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 నుంచి 55 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. 18 సీట్లలో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని తేల్చి చెప్పింది. అయితే నాలుగు నుంచి ఏడు సీట్లు ఇతరులకు దక్కే అవకాశం ఉందని…

AP

కన్ఫ్యూజన్ లో టిడిపి మీడియా..

ఎందుకు, ఎక్కడ, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఈ ఆరింటి సమూహమే ఒక వార్త. ప్రత్యక్ష సంఘటన నుంచి కథనాల వరకు ఇదే వర్తిస్తుంది. అంతే తప్ప.. వివరాలు లేకుండా రాయడం.. ఏదో గాలి కబర్లు రాస్తే అది వార్త అనిపించుకోదు. ఒకప్పుడు అంటే విలువగల జర్నలిస్టులు ఉండేవారు. విలువలతో వార్తలు రాసే వారు. మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ‘టాస్క్‌లు ఇచ్చినా చెత్త బుట్టలో పడేసేవారు. ఇవ్వాల్టికీ ఓ గజ్జెల మల్లారెడ్డి గురించి, ఏబీకే ప్రసాద్‌ గురించి, నండూరి…

AP

ఏపీలో భారీ కుంభకోణం బయటపెట్టిన పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు పవన్ సమయం ఇచ్చారు. ఆ తరువాతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే రెండేళ్ల తరువాత ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల స్వరం పెంచారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతుంటే.. సీఎం జగన్ తో పాటు వైసిపి నేతలు పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.ఈ తరుణంలోజగన్ సర్కార్ అవినీతిని ఎండగట్టడమే ధ్యేయంగా పవన్ పని చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి సుదీర్ఘ లేఖ రాశారు.జగన్ సర్కార్…

AP

జగన్ కు మరో భారీ షాక్..

ఏపీలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో గెలుపొందే పార్టీలపై నేతలు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తును వెతుక్కుంటూ ఆ పార్టీల చెంతకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు పెరుగుతుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన అగ్ర నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్…

AP

గుంటూరు బరిలో అంబటి రాయుడు…

ఏపీ సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్ మార్పిడి వ్యవహారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఈ మార్పులు చేర్పుల కార్యక్రమం మధ్యలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చి రాగానే ఆయనకు జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారట. అదే గుంటూరు లోక్‌సభ స్థానం. అయితే గుంటూరు లోక్‌సభపై సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు

AP

బిజెపికి 6 లోక్ సభ, 12 అసెంబ్లీ సీట్లు.. పొత్తుపై ఫుల్ క్లారిటీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చనున్నట్లు సంకేతాలు పంపారు. మరోవైపు జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు పవన్ తో చేతులు కలిపారు. తమ వెంట బిజెపి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. కానీ బిజెపి నుండి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. అయితే బిజెపిని ఒప్పించే పనిలో పవన్ పడినట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి…