AP

APTELANGANA

ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే..

ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 24) 22 క్యారెట్ల 10 గ్రాముల…

APCINEMA

యాంకర్ ప్రదీప్ కాబోయే భార్య ఫొటో: లీక్

తెలుగు బుల్లితెరపై ఎక్కువగా లేడీ యాంకర్లే హవాను చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టాప్ హోస్టుగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీరియల్ నటి…

APPOLITICS

జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. బైజూస్ ట్యాబ్ ల వ్యవహారంపై మరో ట్వీట్‌ చేశారు పవన్‌. ‘1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి…

AP

ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలు

ఏపీ వాసులకు అలెర్ట్. ఇకపై ఆధార్ వుంటేనే ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు పొందాలంటే తమ ఆధార్‌ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఒత్తిడి మేరకు ఏపీలో కూడా దీనిని అమలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ అమలులోకి వచ్చిన మూడు నెలల తర్వాత ఏయే పథకాలకు ఆధార్‌ తప్పనిసరో…

AP

నిరుద్యోగులకు శుభవార్త.. సీబీఓఏలో 1000 మేనేజర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ IIలో భర్తీ చేస్తున్న ఈ మేనేజర్ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సీబీఓఐ తెలిపింది. గడువు తేదీ జులై 15లోగా బ్యాంక్ వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి. ఆగస్టులో రెండో వారంలో లేదా మూడో వారంలో ఈ ఉద్యోగాల కోసం…

AP

మరో కీలక దశ విజయవంతమైందంటూ ఇస్రో ప్రకటన

శ్రీహరికోట/బెంగళూరు: చంద్రయాన్-3 విజయవంతంగా సరైన మార్గంలో దూసుకెళుతోంది. చంద్రయాన్-3 మొదటి కక్ష్యను పెంచే ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శనివారం వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆరోగ్యం సాధారణంగా ఉందని తెలిపింది. అది ఇప్పుడు 41,762 కిమీ x 173 కిమీ కక్ష్యలో ఉందని పేర్కొంది. ‘చంద్రయాన్-3 మిషన్ అప్‌డేట్: వ్యోమనౌక ఆరోగ్యం సాధారణంగా ఉంది. మొదటి కక్ష్య రైజింగ్ యుక్తి…

AP

. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆవర్తనం ఉత్తర కోస్తాంధ్ర, దాని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలతోపాటు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు…

AP

టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ

వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఉండబోతుందని, త్వరలోనే విశాఖ నుండి పాలన ప్రారంభం అవుతుందని అనేకమార్లు ప్రకటనలు చేశారు. అయితే అది ఈ నాటికీ నెరవేరలేదు. ఇక తాజాగా విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్ కాబోతున్నారని, త్వరలోనే పాలన అక్కడ నుండి మొదలవుతుందని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆసక్తికరచర్చ జరుగుతుంది. నేడు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి…

AP

సీఐ అంజూయాదవ్ పై చర్యలకు రంగం సిద్దం – పవన్ పర్యటన వేళ..!!

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమయ్యారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై అంజూయాదవ్ చేయి చేసుకోవటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక కోరింది. ఇటు పవన్ 17న కాళహస్తికి రానున్నారు. సీఐ పైన ఎస్పీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జిల్లా పోలీసు అధికారుల నుంచి సీఐపైన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అంజూయాదవ్ వివాదాస్పదంగా పోలీసు అధికారిణి అంజూయాదవ్ వ్యవహార…

AP

టమోటా కిలో రూ 300, తగ్గేదెప్పుడంటే – అదే బాటలో మిర్చి, అల్లం..!!

టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక…