ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం
ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అలంపూర్ తసీల్దార్ ను ఆదేశించింది. జోగులాంగ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో చదివింది. ఇంటర్ కృష్ణా జిల్లాలో చదివింది. వెన్నలక మెడికల్ అడ్మిషన్ నిమిత్తం స్థానిక ఎమ్మార్వో 18 ఏళ్లుగా వెన్నల స్థానికంగా ఉంటుందని నివాస ధ్రువీకరణ…

