AP

AP

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలు… హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది.   ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన…

AP

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు..

కదిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కల్యాణోత్సవం కార్యక్రమములో ముఖ్య అతిథిగ పాల్గొనడానికి ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కు విచ్చేసిన గౌరవనీయులు మానవవనరుల, ఐటి ,ఎలక్ట్రానిక్స్, ఆర్టీజి,విద్యాశాఖల మంత్రివర్యులు గౌ//శ్రీ నారా లోకేష్ గారికి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బేకిరి గంగాధర్ గారు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు

AP

ఈనెల 12న శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరును జయప్రదం చేయండి..

యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి జిల్లా YSRCP శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా YSCP అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ గారు   విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ..విధ్యార్ధులకు,నిరుద్యోగులకు అండా నిలుస్తూ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 12న మన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించబోయే వైయస్సార్ కాంగ్రెస్…

AP

అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు..

అనంతపురం :   అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు*l స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకున్న 61 మంది పిటీషనర్లు చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ   నిర్దిష్ట గడువులోపు చట్ట పరిధిలో అర్జీలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు జిల్లాలోని పోలీస్ అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”…

AP

ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి..: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, మార్చి 10 : – జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యు.ఎస్, ఎంఎస్ఎంఈ సర్వే, పి4 సర్వే, తదితర అంశాలపై డ్వామా పిడి, డిఎల్డివోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లు, ఏపీడీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా…

AP

జైలు నుంచే వైసీపీ నేతలతో బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్..!

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కోసం పోలీసుల వేట మొదలైంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడున్నాడనే దానిపై ఫోకస్ చేశారు పోలీసులు. తాజాగా తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచనల వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అనిల్ మాటల్లో ఏమైనా నిజముందా? లేక కొత్త డ్రామా మొదలుపెట్టాడా? అన్నది అసలు పాయింట్.   బోరుగడ్డ అనిల్ ఎక్కడ?   రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు.…

AP

బెయిలుపై బయటకు వచ్చి.. అజ్ఞాతంలోకి వెళ్లిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్..

తల్లి అనారోగ్యంతో బాధపడుతోందంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గుంటూరు రాజేంద్రనగర్‌, వేళాంగిణి నగర్‌లో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు.   తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి…

AP

వివేకా కేసులో అసలేం జరుగుతుంది..? రంగన్న డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం…

వైఎస్ వివేకానంద హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం జరపనున్నారు. కడపలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వివేకానంద ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీపోస్టుమార్టం కోసంనలుగురు వైద్యులతో కూడిన బృందం పులివెందులకు చేరుకుంది. సిట్, రెవెన్యూ అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరగనుంది.   ఇదిలా ఉంటే.. వివేకాహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులోని ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై…

AP

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్ తో చర్చించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు వందశాతం.. సాయం అందించండని కేంద్ర మంత్రి కట్టర్ ను కోరారు సీఎం చంద్రబాబు.   ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి పట్టణాల్లో…

AP

ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేయనున్న నాగబాబు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన నేత కొణిదెల నాగబాబు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం సంతకాలు చేశారు. నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేశ్ బాబు, పత్సమట్ల ధర్మరాజు, లోకం మాధవి, ఆరణి శ్రీనివాసులు, మండలి బుద్ధ ప్రసాద్, విజయ్ కుమార్, బత్తుల రామకృష్ణ, పంతం నానాజీ, ఆరవ శ్రీధర్ సంతకాలు చేశారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే…