AP

AP

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మెకు తెర..!

ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో దూర ప్రాంత సర్వీసులు కాకుండా… స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 2,419 ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని, దీనివల్ల డిజిల్‌ ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందని, టైర్ల అరుగుదల ఎక్కువగా ఉందని, బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యజమానులు…

AP

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనం..!

భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది.. అయితే, తిరుమల లడ్డూ-నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట.. ఇక, ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి, ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో…

AP

కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు: ‘బాల్య వివాహం నేరం – చట్టం పట్ల అవగాహన అవసరం’

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి లో బాల్య వివాహాలను అరికట్టకడం పైన అవగాహన సదస్సు స్ధానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈ రోజు బాల్య వివాహలను అరికట్టడం పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో సమత సొసైటీ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అధ్వర్యంలో లో భాగంగా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు వాటి నివారణ మార్గాలు గురించి విద్యార్థులుకు తెలియచేశారు. అమ్మాయిలు 18సం…

AP

కదిరి సంచలనం: పోలీస్ స్టేషన్ ముందే హత్య చేసిన నిందితులకు నడిరోడ్డుపై ‘బేడీలు’.. రిమాండ్‌కు తరలింపు

శ్రీ సత్యసాయి జిల్లా… కదిరి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట హత్య కేసుపై పోలీసుల సీరియస్ యాక్షన్ హత్య కేసులో ప్రధాన నిందితులు హరి, చిన్నప్ప , గంగులప్ప, శంకర్ లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు నిన్న నిందితులను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు ఇవాళ కదిరి ఆర్ అండ్ బి బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లిన కదిరి పోలీసులు అంతకు ముందు నిందితుల వద్ద…

AP

తనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఈశ్వరప్ప హత్య కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప ను హత్య చేసిన నిందితులు అరెస్ట్ మీడియా సమావేశంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి కామెంట్స్ ఈశ్వరప్ప ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు హత్య చేసిన నిందితులు హరి,శంకరప్ప, గంగులప్ప,చిన్నప్ప లు అరెస్ట్ ఐదు రోజుల క్రితం హరి భార్యను తీసుకువెళ్లిన ఈశ్వరప్ప హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం తిరుపతి జిల్లా గూడూరులో ఈశ్వరప్ప…

AP

వైఎస్సార్‌సీపీకి జెండా ఉంది కానీ అజెండా లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

కదిరి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం వై యస్అర్ సీపీకి జెండా ఉంది… కానీ అజెండా లేదన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు వినిపిస్తున్నారన్న ఎమ్మెల్యే రాయలసీమ కోసం 1983లోనే ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారన్న వెంకట ప్రసాద్ తెలుగు గంగా వాస్తవాలు ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని పిలుపు హంద్రీనీవా, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్—ఎన్టీఆర్, చంద్రబాబు కృషేనన్న…

AP

యువతకు రూ.15,000 విలువైన క్రికెట్ కిట్లు వితరణ బిజెపి నాయకుడు షేక్ సమివుల్లా…

సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి…

AP

సమస్యల పరిష్కారంపై.. సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన..

  కదిరి, జనవరి 7 పట్టణంలోని ఎడిసిసి బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల సి.ఇ.ఒలు ఇతర ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షల సందర్భంగా సంఘంలో ఎలాంటి లావాదేవీలు జరపమని పేర్కొన్నారు. ఇ.ఆర్.పి లాగిన్ చేయమని, ఎరువులు, ధాన్యం కొనుగోలు, పిడిసి, పెట్రోల్ బంకులు, మెడికల్ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సేవలు నిలిపివేసినట్లు స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. జి.ఒ నెంబర్ 36 అమలు,…