AP

AP

జగన్ వంద కోట్ల సంతకాలు సేకరించినా ప్రజలు నమ్మరు: వైసీపీపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిప్పులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి:- శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పీవీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు… ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నా మీద నమ్మకం పెట్టి అధికారాన్ని యిచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంట కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కి కృషి చేస్తానని టీడీపీ కార్యకర్తలకు తెలిపిన…

AP

అంగన్‌వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ: టీచర్లు, పిల్లలకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

అంగన్వాడి టీచర్స్ కు 5g మొబైల్స్ ,మినీ టు మెయిన్ అప్గ్రేడ్ అయిన టీచర్స్ కు ప్రోసోడింగ్ లెటర్స్ అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడి టీచర్స్ కు గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నూతన 5జీ మొబైల్ ఫోన్లు సమకూర్చింది. దీంతో గురువారం కదిరి పట్టణంలోనీ అంగన్వాడీలకు కదిరి…

AP

కదిరిలో అంగరంగ వైభవంగా షాహ్ మీర్ ఔలియ ఉరుసు మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం, తలుపుల ప్రాంతంలో హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ముహమ్మద్ హుసైని షాహ్ మీర్ ఔలియ (ర.హ) గారి 261వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఖాదిర్ అలి పాషా షాహ్ మీరీ గారి 22వ గంధము కూడా డిసెంబర్ 16, 2025 మంగళవారం నాడు ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉరుసు మహోత్సవాన్ని హజరత్ సయ్యద్ షాహ్ మీర్ ఖాద్రీ, సజ్జాద్ నసీన్…

AP

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల పండుగ: 6,014 మంది కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తూ, 6,014 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. పోలీసు శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నియామకాలు చేపట్టామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం కానుందని సీఎం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం: రెండు రోజుల పసికందును వదిలి వెళ్ళిన కసాయి తల్లి

  శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం కాళసముద్రం గ్రామ సమీపంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల పసికందును ఎవరో కసాయి తల్లి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. పసికందును వదిలివెళ్లిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆ ప్రాంతంలో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆ పసికందును రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు…

AP

విశాఖకు ‘ప్రపంచ చాంపియన్లు’ – వాళ్లెవరో తెలుసా? నారా లోకేష్ ట్వీట్ వైరల్!

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పెట్టుబడుల సమ్మిట్ సందర్భంగా సర్‌ప్రైజ్ ట్వీట్లు చేసిన లోకేష్, మరోసారి “విశాఖకు ప్రపంచ చాంపియన్ షిప్ సాధించిన టీమ్ రాబోతోందని.. వారు ఎవరో ఊహించండి” అంటూ క్విజ్ విసిరారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న సీక్రెట్‌ను కనిపెట్టేందుకు నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చాలా మంది నెటిజన్లు లోకేష్ క్విజ్‌ను సులువుగా గుర్తించారు. ఇటీవల వన్డే ప్రపంచకప్…

AP

ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ రిలీఫ్: 112 రోజుల తర్వాత బెయిల్ మంజూరు

ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలపై అరెస్టయిన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సంజయ్.. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు రావడంతో, ఏసీబీ (Anti-Corruption Bureau) ఆయనపై కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సంజయ్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి సుమారు 112 రోజులుగా ఆయన విజయవాడ జైలులో రిమాండ్…

AP

దటీజ్ పవన్ కళ్యాణ్: కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు గంటల్లోనే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన సమస్యల పరిష్కారం పట్ల వేగంగా స్పందించి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనను కలిసిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు, ఇటీవల ప్రపంచకప్ గెలిచినందుకు ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ. 84 లక్షల ప్రోత్సాహకాన్ని ఆటగాళ్లకు అందించారు. అభినందనల తర్వాత, భారత అంధ మహిళల…

AP

వైఎస్ వివేకా హత్య కేసు: ఏడేళ్లు గడిచినా తొలగని చిక్కుముడులు – న్యాయం ఎప్పుడు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు కావస్తున్నప్పటికీ, హత్యకు గల కారణాలు మరియు నిందితులు ఎవరన్నది ఇప్పటివరకు తేలకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత న్యాయపోరాటం చేస్తూ, ఈ కేసులో న్యాయం కోసం ఒంటరిగా పోరాడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదని చెప్పిన సునీతకు, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కింద కూడా కేసు మిస్టరీ వీడకపోవడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. క్లిష్టమైన కేసులను…

AP

ఏపీ పాలనపై ప్రధాని మోదీ ప్రశంసలకు వైఎస్‌ షర్మిల స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ఎన్డీయే పాలన భేష్‌ అని ప్రధాని మోదీ ప్రశంసించడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎంపీలతో ఏపీ పాలనపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. పచ్చకామెర్లు సోకినోడి సామెతను ప్రధాని మోదీ గుర్తుకు వస్తోందని ఎద్దేవా చేశారు. పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవని పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీలతో ప్రధాని మోదీ…