జగన్ వంద కోట్ల సంతకాలు సేకరించినా ప్రజలు నమ్మరు: వైసీపీపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిప్పులు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి:- శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పీవీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు… ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నా మీద నమ్మకం పెట్టి అధికారాన్ని యిచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంట కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కి కృషి చేస్తానని టీడీపీ కార్యకర్తలకు తెలిపిన…

