ప్రపంచకప్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సన్మానం: ఒక్కో ప్లేయర్కు ₹5 లక్షలు!
వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ప్రపంచకప్ను కైవసం చేసుకున్నందుకు వారిని పవన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కో క్రికెటర్కు రూ.5 లక్షలు, కోచ్లకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందించారు. అంతేకాకుండా ప్రతి మహిళా క్రికెటర్ను పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి ఘనంగా సత్కరించారు. ఈ…

