విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…

