AP

AP

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి: ఎల్సీ (LC) తీసుకోకుండా స్తంభం ఎక్కించడంతో యువ కూలీ మృతి

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి:- విద్యుత్ కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో చోటుచేసుకుంది రాచు వారిపల్లి తాండాకి చెందిన యువకుడు సాయికుమార్ నాయక్ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పని చేస్తున్నాడు… పట్నం గ్రామంలో ఎల్ సి తీసుకోకుండానే సాయికుమార్ నాయక్ ను స్తంభం ఎక్కించడం వల్ల ప్రమాదం జరిగి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు విద్యుత్ శాఖ…

AP

చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్

పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని…

AP

కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఎస్టి కమిషన్ మెంబర్ వెంకటప్ప పాఠశాలలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ గురుకులం పాఠశాలలో నెలకొన్న సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తాం వందకు వంద శాతం సమస్యలు పరిష్కరిస్తాం కుళ్ళిన కూరగాయలు పురుగులు…

AP

విద్యార్థులకు అలర్ట్: సంక్రాంతి సెలవులకు ముందే FA-3 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్-3 (FA-3) పరీక్షలను సంక్రాంతి సెలవులకు ముందే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (SCERT) విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, జనవరి 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పండుగ సెలవులకు వెళ్లే ముందే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేయడం మరియు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్‌ను…

AP

ఏపీలో ‘పీపీపీ’ మోడల్‌కే కేంద్రం మొగ్గు: 80% నిధులిస్తామని నడ్డా హామీ.. వైసీపీ ఆందోళనల నడుమ కీలక లేఖ!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు మరియు జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణ కోసం పీపీపీ (PPP) విధానాన్ని విస్తృతంగా వాడుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతిపక్ష వైసీపీ ఈ విధానాన్ని ‘ప్రైవేటీకరణ’గా అభివర్ణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టిన నేపథ్యంలో, కేంద్రం నేరుగా ఈ విధానానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపీపీ అనేది ప్రైవేటీకరణ కాదని, ప్రైవేట్ పెట్టుబడులను మరియు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఒక నిరూపితమైన మార్గమని జేపి…

AP

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ‘గంజాయి డాన్’గా మారిన రేణుక: విశాఖలో లేడీ స్మగ్లర్ అరెస్ట్!

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన గాదె రేణుక ఒకప్పుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు లక్షల్లో జీతం అందుకునేది. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమె నేర బాట పట్టింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న రేణుక, క్రమంగా తాను కూడా ఈ అక్రమ వ్యాపారంలోకి దిగి ‘లేడీ డాన్’గా ఎదిగింది. తాజాగా నర్సీపట్నం నుంచి శ్రీలంకకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను, ఆమె ముఠాను పక్కా…

AP

ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సంక్షేమ పాఠశాలలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ఆకలితో అలమటిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు,పురుగుల పడిన అన్నం, తినలేక ఇబ్బంది పడుతున్న పిల్లలు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో స్కూల్ ఆవరణంలో పిల్లలందరూ కలిసి పురుగులు పడిన అన్నం ప్లేట్లతో నిరసన కాలు మీద కాలేసుకుని కూర్చున్న నా జీతం నాకు వస్తుంది, పిల్లలతో హేళనగా మాట్లాడిన ప్రిన్సిపల్ మాకు ఈ ప్రిన్సిపాల్ వద్దు అని…

AP

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

  క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం టవర్ క్లాక్ దగ్గర ఉన్న C&IGM మిషన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు #kandikuntavenkataprasad #kadiriMLAkandikunta #Christmas #merrychristmas🎄 #happychrishtmas🎅

AP

ఉపాధి హామీ పథకం మార్పులు: ఏపీకి సరికొత్త తలనొప్పి.. చంద్రబాబుకు అగ్నిపరీక్ష!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్’ (VB-G RAM G) చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) సమూలంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మింగుడుపడని అంశంగా మారింది. ఉపాధి కల్పనలో రాష్ట్రంపై అదనపు భారం పడుతుండటంతో, అటు అభివృద్ధిని కొనసాగించలేక, ఇటు కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించలేక…

AP

కదిరిలో ఘోర రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ సమీపంలోని కుటాగుళ్ళ-పులివెందుల క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కదిరి మండలం కాలసముద్రం గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. గురువారం సాయంత్రం రాజు తన వ్యక్తిగత పని నిమిత్తం వెళ్తుండగా, క్రాస్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా డ్రైవర్ అక్కడి…