కదిరి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు.. ‘ఇండి గ్రిడ్’ కంపెనీకి ముగ్గురు విద్యార్థుల ఎంపిక!
ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరిలో ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ నియామక ప్రక్రియ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈరోజు ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు ,ఇందులో భాగంగా వారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించి కళాశాల నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు కంపెనీ యాజమాన్యం కళాశాల ప్రిన్సిపల్ ఆయన పి భాస్కర్ గారికి తెలియజేశారు. ఈ కంపెనీ నంబులపుల కుంట దగ్గర వెలిగల్లు గ్రామంలో…

