జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు..
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ నేతలు, కౌన్సిలర్లపై ప్రతిపక్షాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగానే నందిగామ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. కేశినేని చిన్ని సమక్షంలో వీరు టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గంలో 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.…