జగన్ కు మరో భారీ షాక్..
ఏపీలో జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండడంతో గెలుపొందే పార్టీలపై నేతలు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తును వెతుక్కుంటూ ఆ పార్టీల చెంతకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు పెరుగుతుండడం విశేషం. ఇప్పటికే విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు బలంగా వినిపిస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేనలో చేరుతారని తెలుస్తోంది. జనసేన అగ్ర నాయకులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పవన్…