AP

AP

మొన్న పీకే.. నిన్న షర్మిల.. అసలేం జరుగుతోంది?

అటు జగన్ సైతం చంద్రబాబుకు మించి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ టిడిపి, జనసేనలకు సవాల్ విసురుతున్నారు. ఆ రెండు పార్టీలను డైలమాలో పెడుతున్నారు. అయితే చంద్రబాబు దీనికి కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా తనకు టచ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా తన ఇంటికి రప్పించారు. గత ఎన్నికల్లో వ్యూహాలతో వైసిపికి విజయం చేకూర్చిన ప్రశాంత్ కిషోర్ ను…

AP

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ – హైకమాండ్ నిర్ణయం..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా. పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రెండు రోజులుగా వచ్చే లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఏపీలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పు పైన కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పురందేశ్వరి స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.   ఏపీ…

AP

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న 100రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుందన్నారు. యువగళం ముగింపు సభ… కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా ఉందని ఆయన అన్నారు.

AP

చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేట..!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో నారాలోకేష్‌తో కలిసి ప్రశాంత్ కిషోర్ విజయవాడ చేరుకున్నారు.   తర్వాత.. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆయన పూర్తి…

AP

చంద్రబాబుకు అప్పుడు జేపీ గండం… ఇప్పుడు జేడీ గండం!

గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం.. చంద్రబాబు ఓడిపోవడం ప్రతీసారి కామన్ గా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బకొట్టాయి.   నాడు కాపు ఓటు బ్యాంకు టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి.. నీతిమంత రాజకీయాలు…

AP

జగన్ ను భయపెడుతున్న బిజెపి..

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి జగన్ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అవి రాజకీయంగా ఎక్కడ వికటిస్తాయోనని భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా అవకాశం కోల్పోవడం, జగన్ తమను దారుణంగా దెబ్బతీశారని భావించి.. వారు ప్రతిఘటించేందుకు సిద్ధపడతారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారికి ఆసరా అవుతుంది. తప్పకుండా ఎక్కువమంది బిజెపి వైపు మొగ్గు చూపుతారు. టిడిపిలోకి చాన్స్ లేదు. జనసేనలో చేరినా పెద్దగా…

AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..

ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సారధ్యంలో కొత్త పార్టీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై భారత్ పేరిట ఆయన ఈరోజు సాయంత్రం జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగుతానని చాలా సందర్భాల్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.…

AP

పవన్ ఆ ఒక్క హామీతో ఉద్యోగ, ఉపాధ్యాయులు యూటర్న్..

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల సిపిఎస్ రద్దు ఒకటి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే దీన్ని రద్దు చేయిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతగానో నమ్మారు. జగన్ ను తన సొంత వాడిలా భావించారు. తాము మద్దతు తెలపడమే కాకుండా.. ఇతరులపై ప్రభావం చూపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం దాటింది.. రెండు వారాలు దాటాయి.. వందల వారాలు దాటిపోయాయి. కానీ సిపిఎస్ మాత్రం రద్దు…

AP

ఏపీలో ఎన్నికలకు వేళైంది.. డేట్ ఫిక్స్?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఏ…

AP

ఏపీలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. చంద్రబాబు హామీ.

ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ బాగానే వర్కౌట్ అవుతోంది. తొలుత కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో టిడిపి నిర్వహించిన ‘యువగళం- నవ…