కాశీబుగ్గ తొక్కిసలాట: మృతుల సంఖ్య 10కి చేరిక, ప్రధాని, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా ప్రకటన
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆలయ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడం, క్యూలైన్లలో తోపులాట జరగడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మంది భక్తులు గాయపడ్డారు, మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్…

