సీట్ల పంపకాలు పూర్తి..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే, సీట్ల పంపకాల్లో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ తగ్గడం గమనార్హం. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది. ఈ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి…

