ముద్రగడ ఇంటికి మిధున్ రెడ్డి – పోటీపై కీలక నిర్ణయం..
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం దాదాపు ఖాయమైంది. టీడీపీ ఎన్డీఏలో చేరిక పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు జగన్ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన బలం పైన గురి పెట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల్లో పోటీ పై ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తాజాగా ఇచ్చిన…

