కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..
టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

