CINEMA

APCINEMATELANGANA

కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. విజయనగరం నుంచి వస్తుండగా రాకేష్ మాస్టర్ కు వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. రాకేష్ మాస్టర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన…

CINEMACulture

భార్యకు అక్రమ సంబంధం, విడాకులు ఇచ్చిన భార్య

బెళగావి/ సాంగ్లీ: కుటుంబ సభ్యులంతా కలసి పెళ్లి చేసుకుంటున్న జంట ఎప్పటికైనా సంతోషంగా ఉండాలనే ఆశతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం చక్కగానే కాపురం చేశాడు. తరువాత భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. పదేపదే భార్య తీరుతో విపరీతమైన అనుమానం పెంచుకున్న భర్త ఇక లాభం లేదని ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చి నెల కాకుండా భార్యను చంపేయడానికి భర్త రివాల్వర్ కొన్నాడు.…

APCINEMANationalTELANGANA

ప్రొఫెసర్ హరగోపాల్ సహా వీరిపై దేశద్రోహం కేసు ఎత్తివేత: ములుగు ఎస్పీ కీలక ప్రకటన

హైదరాబాద్: ప్రొఫెసర్ హరగోపాల్‌పై నమోదైన దేశ ద్రోహం(యూఏపీఏ) కేసు విషయంలో ములుగు ఎస్పీ గౌష్ ఆలం కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. హరగోపాల్ తోపాటు ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలతిపారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా మెమో దాఖలు చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌, పద్మజాషా, అడ్వొకేట్‌ రఘునాథ్.. గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రపై కేసు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే దివంగత జడ్జి…

APCINEMATELANGANA

వ్యూహం నుంచి కొత్త క్యారెక్టర్- పరిచయం అక్కర్లేదుగా

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశఆరు. తుఫాన్ నష్టంపై అమిత్ షా కీలక ప్రకటన- గుజరాత్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల…

APCINEMA

‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’

‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’ అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విన్నవించుకుంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహిపై ట్వీట్ చేసింది.   వారు వీరు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ పరిశ్రమకు చెందిన అందరిపై నోరు పారేసుకుంటూ…

CINEMA

బాక్సింగ్ ఐటమ్స్ కు సంబంధించిన వీడియోలు

చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేసి, తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలియ చేయాలని, తద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకున్న వారికి ఎలాంటి వీడియోలు చేయాలో తెలియక తికమక పడుతుంటారు. అటువంటి వారు ఏ ఏ కేటగిరీలలో ఎలాంటి వీడియోలు చేయొచ్చు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వీడియోలు పోస్ట్ చేసి యూట్యూబర్ కావాలని కోరుకునే వారు టెక్, అన్ బాక్సింగ్ ఐటమ్స్ కు సంబంధించిన…

CINEMA

ప్రభాస్ కోసం అల్లూ అర్జున్ సహాయం .. ఏం చేసాడో చూడండి !

తెలుగు చలనచిత్ర రంగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ మినహా వేరే హీరోల విషయంలో ఎక్కువగా ఇష్టపడే హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. తన సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటాడో అదే సమయంలో ప్రభాస్ సినిమా కూడా విజయం సాధించాలని బన్నీ ఆరాటపడుతుంటాడు. వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్…

CINEMA

యాభై ఏళ్ళ వయసులో ఆ హీరోయిన్ ఒళ్ళు చూపించే ఫోటో షూట్ చూసి కుర్రాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు !

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా అప్పటి సినిమాలలో నటించిన హీరోయిన్స్ అప్పుడప్పుడు జనాలకు టచ్ లోకి వస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లి సందడి ‘ సినిమా లోని సెకండ్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ సోషల్ మీడియాలో కనిపించారు. ఆమె నటించిన మొదటి సినిమా ‘ పెళ్లి సందడి ‘ తో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి బిజీగా గడిపారు.…

CINEMANational

అబ్బురపరుస్తున్న అల్లు అర్జున్ AAA మల్టీప్లెక్స్

ఏషియన్ సినిమాస్‌తో కలిసి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ AAA సినిమాస్ మొదలు పెట్టబోతున్నారు. థియేటర్ పని మొత్తం పూర్తయింది. ఈనెల 15వ తేదీన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ సత్యం మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు. అమీర్ పేటలోని సత్యం థియేటర్ అంటే ఎంతో ఫేమస్. దీన్ని సర్వ హంగులతో పునర్నిర్మించి AAA సత్యం మల్టీప్లెక్స్ గా ప్రారంభిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. సీటింగ్, సౌండ్ సిస్టం, స్క్రీన్స్ వేటికవే…

CINEMA

మెక్ డొనాల్డ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా jr.ntr.. పారితోషికం?

RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ అంతర్జాతీయస్థాయికి చేరింది. స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ పలికించిన హావభావాలకు ప్రపంచంలోని వివిధ భాషల్లో ఉన్న సినీ ప్రముఖులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత తారక్ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా చేసుకుంటూ వస్తున్నాడు. RRR సినిమాతో తారక్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. తాజాగా…