గుజరాత్లో తొలిదశ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మాజీ మంత్రి పరుషోత్తమ్ సోలంకి, ఆప్ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వి, ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా, మోర్బీ నుంచి కాంతిలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఫస్ట్ ఫేజ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీషా సొంత రాష్ట్రం గుజరాత్లో.. వరుసగా ఏడోసారి కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళూరుతోంది బీజేపీ. అభివృద్ధి అజెండాతో ప్రచారం…

