National

National

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా…అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి.

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా వస్తుంది. నిజమే. మరి, ఫ్రీ గేమ్స్ అడితే ఓకే. మరి, డబ్బులు పోగొట్టే గేమ్స్ ఆడితేనో. అప్పుడు కదా అసలు సిసలు మజా వచ్చేది. ఓ డిగ్రీ విద్యార్ధి ఆన్‌లైన్ గేమ్ ఆడి ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 95 లక్షల రూపాయలు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న తల్లితండ్రులు..! భూ సేకరణ నష్ట పరిహారం…

National

కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ

అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.…

National

, సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారికి శాలువా కప్పి, మెమొంటో బహూకరించి వీడ్కోలు

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి కి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌…

National

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్‍ సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్టు వెల్లడించింది. ఉజ్వల పథకం కింద నమోదు చేసుకున్న పేదలందరికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.500కే ఎల్‍పీజీ సిలిండర్ ఇవ్వనుంది కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) సర్కార్. ఏడాదికి 12 సిలిండర్లు LPG Cylinder for ₹500 in Rajasthan: దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు వచ్చే ఏడాది (2023) ఏప్రిల్ 1వ…

National

ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ

ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మహిళలను డబ్బు కోసం మోసం చేశాడు. ఎలాంటి కాలేజీ సర్టిఫికేట్ లేకుండా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివసిస్తున్న వికాస్ గౌతమ్ అనే వ్యక్తి ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్‌గా పోజులిచ్చి కేవలం మహిళలను మోసం చేయడానికి తనను తాను ఐపిఎస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఢిల్లీలోని ఓ మహిళా డాక్టర్ ఫిర్యాదు మేరకు ఔటర్ ఢిల్లీలోని…

National

RAILWAYఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న ఇండియన్ రైల్వే

రైళ్ల కార్యకలాపాలను సులభతరం చేసే చర్యలో, భారతీయ రైల్వేలు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో 12,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లను సకాలంలో.. సురక్షితంగా నడపడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సాంకేతిక మార్పులు చేస్తూ.. ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేసేలా ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్‌ను రైల్వేశాఖ…

National

జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 6 వేల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యువజనోత్సవాల్లో పుస్తక మేళా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పీఎంవో కూడా పర్యటనకు అంగీకరించినట్లు సమాచారం. బెళగావికి జిల్లా స్టేడియంలో…

National

SUPREME COURT సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్‌ కొట్టివేత

బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది. బిల్కిస్ బానో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవించిన 11 మందిని ఇటీవల గుజరాత్ ప్రభుత్వ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో…

National

BRS భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు

భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం…

National

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఐదుగురి పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జిలుగా ఉన్న జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది కొలీజియం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన…