ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం
ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటీఎం చార్జీలని, యూజర్ చార్జీలు, మినిమం బ్యాలెన్స్, ట్రాన్జాక్షన్ చార్జీలు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక మార్గాల్లో వినియోగదారులను బ్యాంకులు పిండేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితి అసలే బాగోలేదు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం…

