National

National

ఒడిశాలో మరో రష్యన్ మృతి..

ఒడిశాలో ఇద్దరు రష్యా పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతూనే మరో రష్యా పౌరుడి మృతి (Russian Dead)కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఒడిశాలో మంగళవారం మరో రష్యా పౌరుడు శవమై కనిపించాడు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పక్షం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) గత నెలలో ఒక బిలియనీర్‌తో సహా మరో ఇద్దరు రష్యన్‌ల రహస్య మరణాలపై విచారణ…

National

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్​గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి. రాజస్థాన్​లో హోరాహోరీ.. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్​లో కూడా…

National

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం. బడ్జెట్ కు ముందే ఆయన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Modi cabinet expansion!: భారీగానే మార్పులు.. బీజేపీలోని, కేంద్రంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) పై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 2023 బడ్జెట్ సమర్పణకు ముందే మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) ఉండవచ్చు. జనవరి 15 తరువాత…

National

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు. అతను అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, దేశంలోని సాధారణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే రాహుల్ గాంధీ…

National

కానిస్టేబుల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ జారీ

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్‌కు సంబంధించి పేపర్- 1 పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు జారీ అయ్యింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్ఎఫ్, అస్సోం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్(జీడీ), నార్కొటిక్స్ కంట్రలో బ్యూరోలో సిపాయి తదితర పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు అడ్మిట్ కార్డు జారీఅయ్యింది. అడ్మిట్ కార్డులు ఆయా అధికారిక సైట్లకు సంబంధించి ప్రాంతీయ వెబ్‌సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేపర్ -1 కు సంబంధించి…

National

ఢిల్లీలో పొగమంచు నిరంతరం

ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి. రెండు విమానాలు మళ్లించబడ్డాయి. దృశ్యమానత 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

National

మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి BJP

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు.

National

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో భారత్

ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అనేక రకాల ఫుడ్ లు తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పుడ్ ను తింటూ ఉంటారు. అనేర రకాల కొత్త వంటకాలు భారత్ లో లభిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల ర్యాంకులను ప్రకించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఐదో స్థానంలో…

National

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది విశ్రాంత సైనికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ ఈ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. Cabinet revises OROP: 2019 నుంచి ఏరియర్స్ ఈ ఓఆర్ఓపీ(OROP) బకాయిలను 2019 జులై 1 వ తేదీ నుంచి 2022 జూన్ 30 వరకు లెక్కించి, చెల్లిస్తారు. ఇందుకు…

National

రూ.2 వేలకే విమాన టికెట్.. బంపరాఫర్!

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ను తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లను అందించేందుకు ఇండిగో సిద్దమైంది. శుక్రవారం నుంచి డిసెంబర్ 25వ తేది వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సేల్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ బంపరాఫర్ కింద భారతీయ విమానయాన సంస్థ 2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.2,023 నుంచి విమాన టిక్కెట్లను అందించనుంది. డిసెంబర్ 23వ తేది…