హిమాచల్ ప్రదేశ్లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ప్రజల సహాయంతో మంటలను అదుపు చేశాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు బీహార్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం. సమాచారం ప్రకారం.. ఉనా…

