గుజరాత్ ఎన్నికలే ఆ విషయాన్ని చెప్పేశాయి: కేంద్ర మంత్రి అమిత్ షా
వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections) ఫలితాలే ఈ విషయాన్ని చెప్పేశాయని అమిత్ షా…

