National

National

కానిస్టేబుల్ పరీక్షలకు అడ్మిట్ కార్డ్ జారీ

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్‌కు సంబంధించి పేపర్- 1 పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల అడ్మిట్ కార్డు జారీ అయ్యింది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), ఎస్ఎస్ఎఫ్, అస్సోం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్(జీడీ), నార్కొటిక్స్ కంట్రలో బ్యూరోలో సిపాయి తదితర పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు అడ్మిట్ కార్డు జారీఅయ్యింది. అడ్మిట్ కార్డులు ఆయా అధికారిక సైట్లకు సంబంధించి ప్రాంతీయ వెబ్‌సైట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేపర్ -1 కు సంబంధించి…

National

ఢిల్లీలో పొగమంచు నిరంతరం

ఢిల్లీలో పొగమంచు నిరంతరం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఇప్పుడు ఇది విమానాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించింది. మంగళవారం (డిసెంబర్ 27) ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో కనీసం 100 విమానాలు (100 Flights) ఆలస్యం అయ్యాయి. రెండు విమానాలు మళ్లించబడ్డాయి. దృశ్యమానత 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

National

మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి BJP

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు.

National

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో భారత్

ప్రపంచంలో అనేక రకాల వంటకాలు ఉన్నాయి. విభిన్న రకాల ఫుడ్ తింటూ ఉంటారు. ఇక ఇండియాలో అయితే ప్రాంతాన్ని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అనేక రకాల ఫుడ్ లు తినేందుకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పుడ్ ను తింటూ ఉంటారు. అనేర రకాల కొత్త వంటకాలు భారత్ లో లభిస్తూ ఉంటాయి. అయితే తాజాగా టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల ర్యాంకులను ప్రకించింది. ఈ ర్యాంకుల్లో భారత్ ఐదో స్థానంలో…

National

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది విశ్రాంత సైనికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ ఈ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. Cabinet revises OROP: 2019 నుంచి ఏరియర్స్ ఈ ఓఆర్ఓపీ(OROP) బకాయిలను 2019 జులై 1 వ తేదీ నుంచి 2022 జూన్ 30 వరకు లెక్కించి, చెల్లిస్తారు. ఇందుకు…

National

రూ.2 వేలకే విమాన టికెట్.. బంపరాఫర్!

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల కోసం బంపరాఫర్ ను తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లను అందించేందుకు ఇండిగో సిద్దమైంది. శుక్రవారం నుంచి డిసెంబర్ 25వ తేది వరకు మూడు రోజులపాటు ప్రత్యేక సేల్ ను ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ బంపరాఫర్ కింద భారతీయ విమానయాన సంస్థ 2023 సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.2,023 నుంచి విమాన టిక్కెట్లను అందించనుంది. డిసెంబర్ 23వ తేది…

National

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా…అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి.

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా వస్తుంది. నిజమే. మరి, ఫ్రీ గేమ్స్ అడితే ఓకే. మరి, డబ్బులు పోగొట్టే గేమ్స్ ఆడితేనో. అప్పుడు కదా అసలు సిసలు మజా వచ్చేది. ఓ డిగ్రీ విద్యార్ధి ఆన్‌లైన్ గేమ్ ఆడి ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 95 లక్షల రూపాయలు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న తల్లితండ్రులు..! భూ సేకరణ నష్ట పరిహారం…

National

కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ

అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.…

National

, సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారికి శాలువా కప్పి, మెమొంటో బహూకరించి వీడ్కోలు

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి కి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌…

National

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్‍ సిలిండర్‌ను రూ.500లకే అందించనున్నట్టు వెల్లడించింది. ఉజ్వల పథకం కింద నమోదు చేసుకున్న పేదలందరికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.500కే ఎల్‍పీజీ సిలిండర్ ఇవ్వనుంది కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) సర్కార్. ఏడాదికి 12 సిలిండర్లు LPG Cylinder for ₹500 in Rajasthan: దారిద్య్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు వచ్చే ఏడాది (2023) ఏప్రిల్ 1వ…