National

National

పోలీసులు ఇచ్చే టీలో విషం ఉందన్న అఖిలేష్ యాదవ్..

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు టీ ఇస్తే తాగలేదు. ఆ టీలో విషం కలిపి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మీడియా వ్యవహారాలు పర్యవేక్షించడంతోపాటు, పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను నిర్వహించే మనీష్ జగన్ అగర్వాల్‌ను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ అరెస్టును నిరసిస్తూ ఎస్పీ కార్యకర్తలు…

National

జోషి మఠ్ పట్టణం ఎందుకు భూమిలోకి కుంగిపోతోంది?

ఉత్తరాఖండ్ లోని ప్రధాన పట్టణాల్లో ఒకటి జోషి మఠ్ (Joshimath). ఉత్తరాఖండ్ లో ఆధ్యాత్మిక, అడ్వెంచర్ ప్రయాణాలకు తొలి మెట్టు జోషిమఠ్ (Joshimath). హిమాలయాలపై ట్రెక్కింగ్, లేదా బద్రీనాథ్ తీర్థ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. Why Joshimath is sinking?: నెమ్మది నెమ్మదిగా కుంగిపోతోంది.. జోషి మఠ్ (Joshimath) పట్టణం కుంగిపోతున్న విషయాన్ని గుర్తించి చాన్నాళ్లే అయింది. కానీ, ఆ ప్రక్రియ తీవ్రమవడం ఇటీవలనే ప్రారంభమైంది. ఇళ్ల గోడలపై, రోడ్ల పై పగుళ్లు కనిపించడం ప్రారంభమైంది.…

National

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు

భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశీ విద్యాసంస్థలు భారత్ లో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకునేందుకు, వాటికి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. Foreign varsities in India: ఇకపై ఆ అధికారం కూడా.. భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ యూనివర్సిటీలు తమ అడ్మిషన్ విధానాన్ని, తమ ఫీజులను తామే నిర్ణయించుకునేందుకు అనుమతించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission UGC)…

NationalTELANGANA

Hyderabad నగరంలో ఈ-రేసింగ్ సందడి

మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా – ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గత నవంబర్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ జరిగింది. ఇందుకోసం నగర నడిబొడ్డున ట్యాంక్ బండ్ వేదికగా ఎన్టీఆర్ పార్క్ చుట్టూ 2.8 కిలోమీటర్ల స్పెషల్ రేసింగ్ సర్క్యూట్ ఏర్పాటు చేసారు. ఇక ఆ రేస్ లో కేవలం F-3 & 4…

National

చంద్రబాబు రెండో రోజు పోరు,షా పర్యటన వాయిదాపై జగన్ దెబ్బ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 (Jagan Effect) కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను భయపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న కర్నూలు పర్యటనకు రావాల్సిన ఆయన వెనక్కు తగ్గారు. రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేకపోవడంతో అమిత్ షా సైతం ఢిల్లీకి పరిమితం అయ్యారు. కానీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(CBN) ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. జీవో నెం 1 ద్వారా అనధికార ఎమర్జెన్సీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి (Jagan…

National

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.

పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ C3, C6 కోచ్‌ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా సమీపంలోని న్యూ జల్‌పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి. అంతకుముందు.. పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన రెండవ రోజునే దానిపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. మాల్దాలోని కుమార్‌గంజ్…

National

ఒడిశాలో మరో రష్యన్ మృతి..

ఒడిశాలో ఇద్దరు రష్యా పౌరులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై విచారణ ఇంకా కొనసాగుతూనే మరో రష్యా పౌరుడి మృతి (Russian Dead)కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఒడిశాలో మంగళవారం మరో రష్యా పౌరుడు శవమై కనిపించాడు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ రాష్ట్రంలో పక్షం రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) గత నెలలో ఒక బిలియనీర్‌తో సహా మరో ఇద్దరు రష్యన్‌ల రహస్య మరణాలపై విచారణ…

National

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్​గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి. రాజస్థాన్​లో హోరాహోరీ.. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్​లో కూడా…

National

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం. బడ్జెట్ కు ముందే ఆయన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Modi cabinet expansion!: భారీగానే మార్పులు.. బీజేపీలోని, కేంద్రంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) పై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 2023 బడ్జెట్ సమర్పణకు ముందే మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) ఉండవచ్చు. జనవరి 15 తరువాత…

National

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు. అతను అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, దేశంలోని సాధారణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే రాహుల్ గాంధీ…