2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి. రాజస్థాన్లో హోరాహోరీ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్లో కూడా…

