National

NationalTELANGANA

బీజేపీ రెండో జాబితా విడుదల, తెలంగాణ నుంచి డీకే అరుణ సహా పోటీలో వీరే..!

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.   తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో…

National

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. తన మలి జాబితాను విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 43 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. మొత్తం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది.   ఇటీవలే 36 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణకు చోటు దక్కింది. మొత్తం నలుగురి…

National

సీఏఏ అమలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన..

దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు హింసాత్మక పరిస్థితులు, దాడులు, నిరసన ప్రదర్శనలకు దారి తీసిన అత్యంత వివాదాస్పదమైన యాక్ట్.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం. ఇది మరోసారి తెర మీదికి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. వివాదాలకు తెర తీసినట్టవుతోంది.   రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యుల్ వెలువడే అవకాశాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ ప్రస్తావనకు తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఏఏను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై…

National

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన మమత..

దేశంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో ఈ షెడ్యూల్‌ను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్.. చర్యలు తీసుకుంటోంది. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.   ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ..…

National

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా..

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.   దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో…

National

మళ్లీ రెండు సీట్లలో రాహుల్ పోటీ.? ఈసారి.. కాంగ్రెస్ తొలి జాబితా రెడీ..

జాతీయ స్దాయిలో ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల తొలి జాబితాను దాదాపుగా సిద్దం చేసింది. త్వరలో దీన్ని విడుదల చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ తమ తొలి జాబితాలో తాము కీలకంగా భావిస్తున్న 10 రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో అభ్యర్ధుల పేర్లను విడుదల చేయబోతోంది. ఇందులో పార్టీ కీలక నేతలంతా ఉంటారని అంచనా.   కాంగ్రెస్ పార్టీ లోక్ సభ…

National

ఎల్పీజీ రాయితీ పొడిగింపు, మరో ఏడాదిపాటు 300 తగ్గింపు..

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఉజ్వల లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ (LPG)పై ఇస్తున్న రాయితీ గడువును పొడిగించింది. ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ. 300 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి(2025 మార్చి వరకు) ఈ రాయితీని వర్తింపజేసింది.   ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగియనున్నవేళ ప్రధాని…

National

ఈ ముసుగు వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు

సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ.. కీలక ప్రకటన విడుదల చేసింది. అతని ఫొటోలను విడుదల చేసింది. ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.   బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వేర్వేరు…

National

రైతులపై కేంద్రం కనకవర్షం.. .

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 40 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం రైతులు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పది నిముషాలు కేటాయిస్తే చాలు. వారి ఖాతాల్లోకి డబ్బు వస్తుంది. కేంద్రం ఇటీవలే 16వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. మొత్తం 75 లక్షల మంది రైతులకు ప్రస్తుత విడతతో పాటు చివరి విడత కూడా ఇచ్చారు.…

National

సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ విజ్ఞప్తి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గతంలో ఇచ్చిన గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు దరఖాస్తును దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఉత్కంఠతగా మారింది.   ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ సుప్రీంకోర్టు.. గతంలో ఎస్బీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై కిందటి నెల 15వ తేదీన సుప్రీంకోర్టు సంచలన…