16 ఎంపీ స్థానాలకు ప్రకటించిన జేడీయూ.
లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీ జేడీయూ ఆదివారం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో జేడీయూ పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. జేడీయూ పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లల్లన్ సింగ్కు ఈ జాబితాలో చోటు దక్కింది. రంజన్.. ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్…

