ఢిల్లీలో రైతుల ఆందోళన, చలి తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆసుపత్రిలో ప్రాణం పోయింది, అర్దరాత్రి..!
వివిధ డిమాండ్ల సాధన కోసం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు అడ్డుగోడ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ రైతు మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఓరైతు మృతి చెందాడు. మరణించిన అన్నదాతను 78 ఏళ్ల జ్ఞాన్ సింగ్గా గుర్తించామని అధికారులు అంటున్నారు. జ్ఞాన్ సింగ్ పంజాబ్లోని గురుదాస్పూర్ నివాసి అని అధికారుల విచారణలో తెలిసింది. గురువారం రాత్రి విపరీతమైన చలితో బాధపడుతున్న జ్ఞాన్ సింగ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి…

