పేటీఎం కథ ముగిసినట్లేనా…?
పేటీఎంపై ఆర్బీఐ పలు ఆంక్షాలు విధించడంతో పేటీఎం షేర్లు కుప్పకూలుతున్నాయి. అయితే పేటీఎం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఆర్బీఐ ఆంక్షాలు విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఎలాంటి డిపాజిట్లు సేకరించ కూడా ఆర్బీఐ నిషేధం విధించింది. అంతేకాదు పేటీఎం నుంచి టోల్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయకుండా ఆదేశించింది. దీంతో పేటీఎం వాడే వారు ఏం చేయాలో అర్థం కాకా అయోమయంలో పడిపోయారు. ఫిబ్రవరి 29 వరకు పేటీఎం పని చేస్తోంది.…

