National

National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది. బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు…

National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత,…

National

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.   దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన…

National

ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ తమ భుజాలపై ధరించే ఎపాలెట్‌ల డిజైన్‌ను మార్చారు. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ మరియు అడ్మిరల్ ర్యాంక్ ఆఫీసర్ల ఎపాలెట్‌లలో మార్పులు జరిగాయి. కొత్త డిజైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుండి ప్రేరణ పొందింది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఎపాలెట్ల మార్పును ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మన సుసంపన్నమైన సముద్ర వారసత్వానికి నిజమైన ప్రతిబింబమని నౌకాదళం పేర్కొంది.

NationalWorld

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు

భారతదేశానికి ఒక పెద్ద విజయంలో విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళ అనుభవజ్ఞులకి ఈ ఏడాది మొదట్లో ఖతార్‌లోని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో ఖతార్‌ కోర్ట్ 8 మంది భారత నావికాదళ అనుభవజ్ఞుల యొక్క మరణశిక్షను రద్దు చేయబడింది. ఈ అనుభవజ్ఞులు కెప్టెన్ నవతేజ్, బీరేంద్ర కుమార్, సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్, తివారీ, సుగుణాకర్, సంజీవ్ గుప్తా మరియు దహ్రా టెక్నాలజీలో సేవలను అందించే సెయిలర్ గోపకుమార్ లకి విముక్తి…

National

ఇక సర్కారువారి ‘భారత్‌ బ్రాండ్‌ రైస్‌’.. కిలో రూ.25 మాత్రమే..

విక్రయాలు అక్కడే.. కేంద్రం రాయితీపై అందించే భారత్‌ బ్రాండ్‌ రైస్‌ను నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(నాఫెడ్‌), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్య్జూ మర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా కేంద్రం ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను భారత్‌ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది.   పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. దేశంలో నవంబర్‌లో తృణధాన్యాల ధరలు 10.27 శాతం పెరిగాయి. దీంతో నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో…

National

దేశంలో 63 కొత్త ఉపరకం జేఎన్.1 కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.   జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే…

National

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి..

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దాడిలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న దాడి తర్వాత ముగ్గురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని ఇండియన్ ఆర్మీ తన అధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ చేపట్టింది.

National

బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..

సంగారెడ్డి జిల్లాలో ఎస్వీటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిన్నారం మండలం కొడకాంచి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.   6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ఫా జోలం, హేరైన్, కొకైన్‌తోపాటు పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…