National

NationalTELANGANA

తెలంగాణ మార్పు కోరుకుంటోంది-జనం విసిగిపోయారన్న ప్రధాని మోడీ..

మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.   కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్,…

NationalSPORTSUncategorized

షమీని ఆత్మీయంగా హత్తుకొని ప్రధాని ఓదార్పు – ఎమోషనల్..!!

ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిన తరువాత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కోట్లాది మంది అభిమాన క్రికెటర్లు కన్నీటి పర్యంతమయ్యారు. టోర్నీ ఆసాంతం సక్సస్ అయి..ఫైనల్ లో విఫలమవ్వటం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారి ఆట తీరుకు ఫిదా అయిన సెలబ్రెటీలు..క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. మీవెంట మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. నేరుగా డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లిన ప్రధాని ప్లేయర్లలో ధైర్యం నింపారు. మహ్మద్ షమీని ఆత్మీయంగా హత్తుకొని ఓదార్చారు.   Advertisement ప్రధాని ఓదార్పు…

NationalTELANGANA

కీలక హామీలు ప్రకటించిన అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‍‌పల్లి, కోరుట్ల, జనగామ జిల్లాలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.   Advertisement వల్లభాయ్ పటేల్ కృషి వల్లే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్…

National

టీమిండియాకు నారా లోకేష్ ఓదార్పు-అలా సెలబ్రేట్ చేసుకుందాం..

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియలో ఇవాళ జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా జైత్రయాత్ర సాగిస్తూ ఫైనల్ కు చేరిన రోహిత్ సేన.. ఫైనల్లో మాత్రం కంగారూల ప్రొఫెషనల్ ఆటతీరు ముందు చేతులెత్తేసింది. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన లక్షమంది ప్రేక్షకులతో పాటు వందకోట్లకు పైగా భారతీయులు షాక్ లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియాకు…

National

ఇస్రో షాకింగ్ అప్ డేట్-అనూహ్యంగా భూవాతావరణంలోకి రీఎంట్రీ..!

భారత్ ఈ ఏడాది విజయవంతంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్టు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊహించిన దాని కంటే అద్భుతంగా పనిచేసింది. చంద్రుడిపై రహస్యాలు తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టడం, ఆ తర్వాత రోవర్ అక్కడ 14 రోజుల పాటు కలియ దిరగడం, అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలు, మట్టి, అందులో మూలకాలపై కీలక వివరాలు ఇవ్వడం పూర్తయ్యాయి. ఆ తర్వాత మంచులో కూరుకుపోయిన చంద్రయాన్ 3 కథ…

National

ఇంటింటికీ మోడీ పథకం-ఎల్లుండి నుంచి రెండునెలల ప్రచారం- 21 రాష్ట్రాల్లో…

ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రజల్ని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని చేరుకోవడం, అర్హులందరికీ ఆ పథకాలు అందేలా చూసేందుకు ఓ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో జార్ఖండ్ లో నవంబర్ 15న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.   Advertisement…

National

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసింది. 2004 నుంచి ఎర్ర చందనం పెంపకంపై కేంద్రం ఆంక్షలు విధించగా తాజాగా వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎర్ర చందనంపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీని ప్రకారం ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

National

ఆవుపేడతో 3 లక్షల దీపాలు

రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈ దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది. హంగోనియా గోశాల నుంచి ఇందుకు అవసరమైన ఆవుపేడను సేకరించారు. జైపూర్ సమీపంలో ఈ గోసేవా ట్రస్టును రాజస్థాన్ ప్రభుత్వం, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 2016లో ఏర్పాటు చేసింది. 13,000 గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఆవు పేడతో 3 లక్షల దీపాలు తయారు చేయడం వెనుక ఆవులను పరిరక్షించాలనే సందేశం…

APNationalTELANGANA

పొలిటికల్ యాడ్స్ రద్దు.. ఈసీ కీలక నిర్ణయం..

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచార అస్త్రం కీలకం. అయితే.. ప్రచారంలో భాగమైన కొన్ని పొలిటికల్‌ యాడ్స్‌ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. తాము అనుమతి ఇచ్చిన ప్రకటనలను మార్చేసి, ప్రసారం చేస్తున్నారంటూ 15 యాడ్స్‌ను ఈసీ రద్దు చేసింది. దీని వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా, క్రియేటివ్‌గా యాడ్స్ రూపొందించి ప్రచారం చేయడంతో ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, అవి అలాగే కొనసాగితే ఓడిపోతామని భయపడే బీఆర్‌ఎస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు…

CINEMANational

ఓటీటీలకు షాక్.. కొత్త బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం..

భారత ప్రభుత్వం నూతన ప్రసార సేవల (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టింది. ఇది ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌తో సహా వివిధ ప్రసార సేవలకు నియంత్రణా ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేస్తుంది. ఈ బిల్లు ఆమోదించబడిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలను కూడా కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రిస్తుంది.   సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం కొత్త ముసాయిదా చట్టం గురించి తెలియజేస్తూ X…