National

National

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్

ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మరో వారం రోజుల…

National

మొన్న ‘మోత మోగింది’.. రేపు దీపాలుండవ్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7.00 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ టార్చ్ లేదంటే కొవ్వొత్తుల వెలిగించి ఐదు నిముషాలపాటు నిరసన తెలియజేయాలని సూచించారు. ఈమేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

National

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కొత్త మద్యం (liquor) షాపులను తెరిచేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు చేసిన వేర్వేరు ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. కాంగ్రెస్ (congress) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 1, 000 మద్యం (liquor) దుకాణాలను తెరవాలని భావిస్తోందన్న ఊహాగానాల మధ్య, అటువంటి నిర్ణయం తీసుకోబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో తగిన చోట్ల మద్యం (liquor)…

National

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు- 50 మంది మృతి..?

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై ఏడాది దాటిపోయినా ఇంకా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకీ ఉక్రెయిన్ లో పరిస్ధితులు దిగజారుతున్నాయి. రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే దీనావస్ధలోకి జారుకుంటున్న ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు సాయం చేస్తున్నా కోలుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఇవాళ ఉన్నట్లుండి ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఒక్క నగరంలోనే ఇవాళ 50 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్‌లోని…

National

కర్ణాటక సరిహద్దులు బంద్, ఎంతకైనా సరే అంటున్న వాటల్, డేట్ కూడా ఫిక్స్, ప్రజలు!

బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని సంజయ్‌ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.   బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు…

National

అన్నామలైకి ఏమైయ్యింది ?, డాక్టర్లు, ఢిల్లీ ఆదేశాలతో విశ్రాంతి, పాదయాత్రకు బ్రేకులు, అధికారం!

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి అన్నాడీఎంకే (dmk)పార్టీ ఎన్ డీఏకి దూరం కావడానికి కారణం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) ఇప్పటికే పాదయాత్ర (padayatra) నిర్వహిస్తున్నారు. ఎన్ మన్, ఎన్ మక్కల్ అనే పేరుతో ఇప్పటికే మూడు దశల పాదయాత్రను (Annamalai) పూర్తి చేసుకున్నారు. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ మహా పాదయాత్ర తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పాదయాత్ర, పార్టీ…

APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం…

National

స్టార్ హోటల్ లో ఉద్యోగం, అందమైన అబ్బాయిలు టార్గెట్, సోషల్ మీడియాలో వీడియోలు!

బెంగళూరు//హుబ్బళి: మైనర్ పిల్లలకు డబ్బులు, స్వీట్లు ఇస్తానని నమ్మించి వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వికృత కామాంధుడిని స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి ( hubbali) నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన నిందితుడు హుబ్బళిలోని (hotel) ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హుబ్బళిలోని సిద్ధలింగేశ్వర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. x నిందితుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లలోని మైనర్ పిల్లలే ఎక్కువగా నివాసం…

National

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఇప్పుడు అదే అస్త్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయోగిస్తూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk sivakumar) బీజేపీ నేతల ఆరోపణలపై బాంబు పేల్చారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల (congress) మధ్య చిచ్చు రాజుకుంది. ఇంతలో ఇతర ఆరోపణలు…

NationalTELANGANA

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్య

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు రయీస్ ఉద్దీన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఉద్దీన్ వద్ద ఉన్న నగదు, నగలును దోచుకెళ్లారు. మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ 2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. రయీస్ ను ఉగాండాకు…