National

National

అన్ స్టాపబుల్ షోలో రెచ్చిపోయిన బాలయ్య

నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న ఫన్ షో అన్ స్టాపబుల్ తాజా షో ఇవాళ సాయంత్రం నుంచి ప్రసారం ప్రారంభమైంది. ఈ మధ్యే విడుదలైన ఈ షో ప్రోమోలో పలు పంచ్ లు విసిరిన బాలయ్య.. షోలోనూ వాటిని కొనసాగించారు. అంతే కాదు వాటికి మరింత సినిమా మసాలా జోడించి ఏపీ రాజకీయాలపై పంచ్ లు విసిరారు. ముఖ్యంగా చంద్రబాబు ఎపిసోడ్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ జగన్ పై బాలయ్య వేసిన…

National

రిపబ్లిక్ డే వేడుకలకు ప్రధాని మోదీ ఎవరిని ఆహ్వానించారంటే ?, చిరంజీవి సినిమా గుర్తుకు వస్తే!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిఏడాది జరిగే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు, గణతంత్ర దినోత్సవం (republic day) వేడుకలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని ప్రధాన మంత్రులు (PM), దేశ అధ్యక్షులతో పాటు వివిద దేశాలకు చెందిన రాజ వంశస్తులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ (MODI) స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.   2024 గణతంత్ర దినోత్సవం (republic day)వేడుకలకు…

National

సీఎం సత్యహరిశ్చంద్రుడు అయితే ఏ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇస్తుందో చూడాలి, మాజీ సీఎం సెటైర్!

బెంగళూరు/ మైసూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నేను సత్యహరిశ్చంద్రుడు అని చెప్పుకునే సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ఇప్పుడు ఐటీ శాఖ (IT Raids) దాడుల్లో చిక్కిన కేసును ఎవరితో దర్యాప్తు చేయిస్తారు ? అంటూ కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి (hd kumaraswamy) సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ విషయమై సోమవారం మైసూరులో (Mysuru0 మీడియాతో మాట్లాడిన హెచ్ డీ…

National

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు ఆటగాళ్లు వీరే ?

: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలో భారత్ ప్రతిసారీ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 7-0. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ గురించి తెలుసుకుందాం. 1. సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ గా పిలువబడే సచిన్…

National

అచ్చం సినిమా సీన్ తలపించింది.. వార్ లో ఊపిరి పీల్చుకోకుండా బతికిన కుర్రాడు

ధైర్యం ఎలాంటి ప్రమాదాన్నైనా జయిస్తుంది. శత్రువుల్ని ఎదుర్కోగలం అనుకున్నప్పుడు శక్తిని, పరిస్థితి ప్రమాదకరం అని తెలిసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తే మరణాన్నైనా జయించవచ్చు అనడానికి ఈ యువకుడే ఉదాహరణ.. వివరాలలోకి వెళ్తే దక్షిణ ఇజ్రాయెల్‌లో, గాజా సరిహద్దుకు సమీపంలో, హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్‌లు మరణించారు. కాగా చివరి నిమిషంలో ఓ కుటుంబానికి బ్రతికేందుకు ఓ చిన్న ఆశ్రయం లభించింది. ఈ నేపథ్యంలో వారాంతంలో అతను హమాస్ ఫైటర్స్ దాడి నుండి బయట పడ్డాడు.…

National

మ్యాచ్‌కు ముందు పట్టుబడిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు.. భారీ కుట్రకు పన్నాగం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ స్టేడియం పరిసరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. జనాలంతా పనులు మానుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఏజెన్సీ సహకారంతో పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను బట్టబయలు చేశారు. జాయింట్…

National

ప్రమాదంలో చంద్రబాబు జీవితం.. అంతమొందించే కుట్ర..!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది.. చంద్రబాబు రిమాండ్‌ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. చంద్రబాబును డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తు్న్నారని.. చంద్రబాబు భద్రత, ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని జైలు అధికారులు స్పష్టం చేస్తు్నారు..…

National

11 నెలల్లో 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతి.. 90.80 లక్షల టన్నులకు చేరిక

ఎడిబుల్ ఆయిల్ దిగుమతి పెరగడంతో పాటు పామాయిల్ దిగుమతి కూడా వేగంగా పెరుగుతోంది. 2022-23 సీజన్‌లో మొదటి 11 నెలల్లో భారతదేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం పెరిగి 90.80 లక్షల టన్నులకు చేరుకుంది. పామ్, ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు పెరగడం దేశీయ రిఫైనర్లకు ఆందోళన కలిగించే విషయమని ఎస్ఈఏ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెను కొనుగోలు చేసే దేశం భారతదేశం, గత సీజన్‌లో 70.28 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంది. దేశం మొత్తం…

National

డీకే సంచలన వ్యాఖ్యలు, 42 మంది లీడర్స్ ఎవరు ?, ఏం జరుగుతోందని ఆరా తీస్తున్న ఢిల్లీ !

బెంగళూరు: కాంగ్రెస్‌లో (congress) చేరేందుకు ఎదురుచూస్తున్న వివిధ పార్టీలకు (BJP, JDS) చెందిన 42 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులు నా ముందు ఉన్నాయని. ఆ పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బాంబు పేల్చారు. త్వరలో ఇతర పార్టీల నాయకులు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డీకే శికుమార్ అన్నారు. సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు…

National

చంద్రబాబుకు స్కిన్ అలర్జీ- రాజమండ్రి జైల్లో పరీక్షలు..!

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ…