National

National

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఎస్‌ఆర్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సంస్థలు ఇప్పటికే ముందస్తు ఎన్నికల సర్వేలను ప్రచురించడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన అనంతరం రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి…

National

మాజీ సిఎం కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాజీ సిఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రాజే కాళ్లు మొక్కిన జైన్‌: దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా రాజస్థాన్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

National

మా కులం అధికారులకు ఇంత అన్యాయం చేస్తారా ?, సొంత పార్టీ లీడర్ తో సీఎం షాక్, అంతే !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ అధికారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాటలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప (yediyurappa) సమర్థించారు. శామనూరు శివశంకరప్ప (congress) ప్రకటనను సమర్థిస్తున్నానని, రాష్ట్రంలో లింగాయత్ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.   కర్ణాటక ప్రభుత్వ అధికారుల్లో వీరశైవ లింగాయత్ అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని బీఎస్ యడియూరప్ప(yediyurappa) చెప్పడం ఇఫ్పుడు కర్ణాటక రాజకీయాల్లో…

APNational

కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్…

APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు. అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు…

National

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది. దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం,…

National

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతం

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతంగా మారింది. సెప్టెంబర్ 26 వతేదీన బెంగళూరు బంద్ జరిగింది. రెండు రోజుల గ్యాప్ తో సెప్టెంబర్ 29వ తేదీన కర్ణాటక బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి. ఐటీ (IT) కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. చాలా కంపెనీలు సగం మంది సిబ్బందితో పని చేయాల్సి వచ్చింది.   కర్ణాటక (Karnataka)బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య లావాదేవీలు…

National

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వె

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని వాచాతిలో 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల్ని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరందరూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు.. జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో చందనం…

National

మేనకాగాంధీకి ఇస్కాన్ 100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు..!

దేశవ్యాప్తంగా ఆలయాలతో పాటు గోశాలలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం వేస్తామంటూ నోటీసులు పంపింది. ఓ వీడియోలో గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ఇవాళ ఆమెపై…

National

ఈ సీఎంకు బుద్దిలేదు, నాకున్న తెలివి కూడా లేదు, 8 ఏళ్ల బాలుడు ఫైర్ !

బెంగళూరు/చామరాజనగర్: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను మళ్లించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి కర్ణాటక బంద్ నిర్వహించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ నిరసన తీవ్రతరం అవుతోంది. అలాగే నిరసన కార్యక్రమంలో మూడో తరగతి బాలుడు సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ ! కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నాకున్నంత తెలివితేటలు…