తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు
బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సంస్థలు ఇప్పటికే ముందస్తు ఎన్నికల సర్వేలను ప్రచురించడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన అనంతరం రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి…

