National

APNational

చైనా ఆటకట్టు: కటిక చీకట్లో కదలికలను పసిగట్టేలా..!!

న్యూఢిల్లీ: లఢక్ (Ladhak) సమీపంలో గల వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు వెంబడి తరచూ ఉద్రిక్తతలకు పాల్పడుతూ భారత్‌ (India)ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా (China) ఆటను కట్టించడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది ఆర్మీ. దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని తీసుకుంటోంది. లఢక్ మొదలుకుని సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) వరకూ తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోంది.…

National

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం సాగుతుంటుంది. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టివారిలో కొందరికి అతి తక్కువ కాలంలోనే అదృష్టం కలిసి వ స్తుంది. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందుకుంటారు. అలాంటి ఓ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులను సంవత్సరం వ్యవధిలోనే మిలియనీర్లను చేసింది. అదే ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ (SKM Egg Products Export India Limited). ఈ కంపెనీ షేరు గత సంవత్సర కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్…

National

కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు

బెంగళూరు: కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు మొదలైనాయి, కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొని తాగునీరు కూడా బంగారు మయం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉండడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కన్నడ సినీ నటులు మౌనంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బంద్, రెండు రోజుల్లో బెంగళూరులో రెండోసారి, ఖేల్ ఖతమ్ దుకాణం బంద్ ! ఈ ఆరోపణ తర్వాత కన్నడ…

National

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది. వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్‌కతా వేదికగా…

National

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

బెంగళూరు: ఆరు నెలల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (jameer ahmed) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు వంద శాతం అండగా నిలవాలని మనవి చేశారు. సండూర్‌లోని చప్పరద్‌ గ్రామంలో జామియా మసీద్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాదీమహల్‌ పనులను పరిశీలించిన అనంతరం జమీర్ అహ్మద్ ఖాన్ ముస్లీం (muslim) మత పెద్దలతో మాట్లాడారు. పొత్తులతో ఉన్నదే ఊసిపోతోంది, అధికార…

National

7 కాదు.. 8 ఖండాలు: కొత్త మ్యాప్ విడుదల

అక్లాండ్: భూగోళం మీద ఏడు ఖండాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే మ్యాప్స్ తయారయ్యాయి. ఈ ఏడు ఖండాల ఆధారంగా దేశాలను విభజించారు. టైమ్ జోన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెర మీదికి వచ్చింది. 2017లో భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. తాజాగా ఈ ఖండాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. దాని విస్తీర్ణాన్ని వెల్లడించారు. కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. దీని పేరు జిలాండియా. 94 శాతం సముద్రంలో మునిగిపోయిన ఖండం…

National

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో…

National

బాహుబలి విగ్రహం కాదని నిర్మాత ఆగ్రహం, మ్యూజియం నుంచి ప్రభాస్ విగ్రహం ఔట్!

బెంగళూరు/మైసూరు: బాహుబలి సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాహుబలిగా (baahubali) ప్రభాస్ (prabhas) నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాహుబలి మైనపు విగ్రహం వివాదంలో ఉంది. బాహుబలి సినిమా నిర్మాత అభ్యంతరంతో బాహుబలి మైనపు బొమ్మను మ్యూజియం నుంచి తొలగించారు.   మైసూరులోని చాముండి కొండ దిగువన చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. చాలా మంది ప్రముఖఉలు, సినీ ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఈ…

National

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) తిరస్కరించడం హర్షణీయం అని డీకే శివకుమార్ చెప్పారు. డి.కె.శివకుమార్‌ (dk sivakumar) మాట్లాడుతూ మన కర్ణాటక రాష్ట్ర అధికారులు సమర్థంగా వాదించారన్నారు. ప్రతిరోజు 3 వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.   ఈ సందర్బంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే…

National

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలంగాణపై దీని తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్‌లో అతి భారీ వర్షం దంచికొట్టింది. మరో మూడు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతం వాయవ్య దిశలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతాల మీదుగా విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో మరో మూడు రోజుల…