National

National

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఇందులో ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ…

National

31 ఏళ్ల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు: ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి

స్టాక్‌హోమ్: ప్రఖ్యాత శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన చేస్తూ వస్తోన్నారు జ్యూరీ కమిటీ సభ్యులు. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు…

National

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రాజీనామా చేసినా ఆమె పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మాటతప్పారని, కెటిఆర్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికలో తాను పోటీచేస్తానని, బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేను చూస్తానని సవాలు విసిరారు. నాపై లేని పోని ఆరోపణలు చేశారు : అయితే, ఖానాపూర్…

National

రైలులో వృద్ధ దంపతులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు..

బస్సు, రైలు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తాగిన వారు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు రైలులో వృద్ధ జట్టపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ AC కోచ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 4వ తేదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ నివాసి డాక్టర్ జిఎన్ ఖరే, అతని 60 ఏళ్ల భార్య ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి బయల్దేరారు. వారు…

National

ఆ రూ.27 కోట్లు విరాళాలే- స్కిల్ స్కాం నిధులు కాదు- సీఐడీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ.27 కోట్ల నిధులు నిందితుల ఖాతాల నుంచి డొల్ల కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు నిన్న సీఐడీ ఏసీబీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. దీంతో ఈ స్కాంలో నిధులు టీడీపీకి చేరిన అంశంపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు రూ.371 నిధులు చేతులు మారాయని ఆరోపిస్తున్న సీఐడీ.. చివరకు రూ.27 కోట్ల నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు చేసిన…

National

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్

ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మరో వారం రోజుల…

National

మొన్న ‘మోత మోగింది’.. రేపు దీపాలుండవ్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7.00 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ టార్చ్ లేదంటే కొవ్వొత్తుల వెలిగించి ఐదు నిముషాలపాటు నిరసన తెలియజేయాలని సూచించారు. ఈమేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

National

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కొత్త మద్యం (liquor) షాపులను తెరిచేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు చేసిన వేర్వేరు ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. కాంగ్రెస్ (congress) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 1, 000 మద్యం (liquor) దుకాణాలను తెరవాలని భావిస్తోందన్న ఊహాగానాల మధ్య, అటువంటి నిర్ణయం తీసుకోబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో తగిన చోట్ల మద్యం (liquor)…

National

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు- 50 మంది మృతి..?

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై ఏడాది దాటిపోయినా ఇంకా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకీ ఉక్రెయిన్ లో పరిస్ధితులు దిగజారుతున్నాయి. రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే దీనావస్ధలోకి జారుకుంటున్న ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు సాయం చేస్తున్నా కోలుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఇవాళ ఉన్నట్లుండి ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఒక్క నగరంలోనే ఇవాళ 50 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్‌లోని…

National

కర్ణాటక సరిహద్దులు బంద్, ఎంతకైనా సరే అంటున్న వాటల్, డేట్ కూడా ఫిక్స్, ప్రజలు!

బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని సంజయ్‌ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.   బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు…