National

National

అన్నామలైకి ఏమైయ్యింది ?, డాక్టర్లు, ఢిల్లీ ఆదేశాలతో విశ్రాంతి, పాదయాత్రకు బ్రేకులు, అధికారం!

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించి అన్నాడీఎంకే (dmk)పార్టీ ఎన్ డీఏకి దూరం కావడానికి కారణం అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై (Annamalai) ఇప్పటికే పాదయాత్ర (padayatra) నిర్వహిస్తున్నారు. ఎన్ మన్, ఎన్ మక్కల్ అనే పేరుతో ఇప్పటికే మూడు దశల పాదయాత్రను (Annamalai) పూర్తి చేసుకున్నారు. దాదాపు 5 నెలల పాటు సాగే ఈ మహా పాదయాత్ర తమిళనాడులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పాదయాత్ర, పార్టీ…

APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం…

National

స్టార్ హోటల్ లో ఉద్యోగం, అందమైన అబ్బాయిలు టార్గెట్, సోషల్ మీడియాలో వీడియోలు!

బెంగళూరు//హుబ్బళి: మైనర్ పిల్లలకు డబ్బులు, స్వీట్లు ఇస్తానని నమ్మించి వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వికృత కామాంధుడిని స్థానికులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని హుబ్బళి ( hubbali) నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన నిందితుడు హుబ్బళిలోని (hotel) ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు హుబ్బళిలోని సిద్ధలింగేశ్వర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. x నిందితుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లలోని మైనర్ పిల్లలే ఎక్కువగా నివాసం…

National

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) అల్లర్ల ఘటన అంశంపై బీజేపీ (bjp), కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఇప్పుడు అదే అస్త్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయోగిస్తూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk sivakumar) బీజేపీ నేతల ఆరోపణలపై బాంబు పేల్చారు. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ (shimoga) ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల (congress) మధ్య చిచ్చు రాజుకుంది. ఇంతలో ఇతర ఆరోపణలు…

NationalTELANGANA

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్య

హైదరాబాద్‍కు చెందిన మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ లండన్ లో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు రయీస్ ఉద్దీన్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఉద్దీన్ వద్ద ఉన్న నగదు, నగలును దోచుకెళ్లారు. మహమ్మద్ రయీస్ ఉద్ధీన్ 2011 లో మహమ్మద్ ఖాజా రయీస్ ఉద్దీన్ ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. అక్టోబర్ 5న కూతురు పెళ్లి ఉండటంతో హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. రయీస్ ను ఉగాండాకు…

National

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు

బెంగళూరు/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఎస్‌ఆర్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సంస్థలు ఇప్పటికే ముందస్తు ఎన్నికల సర్వేలను ప్రచురించడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన అనంతరం రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి…

National

మాజీ సిఎం కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే…

రాజస్థాన్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాజీ సిఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రాజే కాళ్లు మొక్కిన జైన్‌: దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా రాజస్థాన్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

National

మా కులం అధికారులకు ఇంత అన్యాయం చేస్తారా ?, సొంత పార్టీ లీడర్ తో సీఎం షాక్, అంతే !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ అధికారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాటలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప (yediyurappa) సమర్థించారు. శామనూరు శివశంకరప్ప (congress) ప్రకటనను సమర్థిస్తున్నానని, రాష్ట్రంలో లింగాయత్ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.   కర్ణాటక ప్రభుత్వ అధికారుల్లో వీరశైవ లింగాయత్ అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని బీఎస్ యడియూరప్ప(yediyurappa) చెప్పడం ఇఫ్పుడు కర్ణాటక రాజకీయాల్లో…

APNational

కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్…

APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు. అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు…