National

National

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల కానున్న తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలంగాణ మహాసంగ్రామానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. తెలంగాణలో ఈసారి విజయం సాధించాలని మొదటి నుంచి భావిస్తున్న కమలనాధులు… సమయం ముంచుకురావడంతో,ఎలా ముందడుగేయాలన్నదానిపై తర్జనభజన పడుతున్నారు.వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… తెలంగాణలో ఆ ప్రభావం పడిందన్న భావన సర్వత్ర వ్యాపించింది. దీంతో బీజేపీలో చేరికలు ఆగిపోవడం,…

National

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతం

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతంగా మారింది. సెప్టెంబర్ 26 వతేదీన బెంగళూరు బంద్ జరిగింది. రెండు రోజుల గ్యాప్ తో సెప్టెంబర్ 29వ తేదీన కర్ణాటక బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి. ఐటీ (IT) కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. చాలా కంపెనీలు సగం మంది సిబ్బందితో పని చేయాల్సి వచ్చింది.   కర్ణాటక (Karnataka)బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య లావాదేవీలు…

National

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వె

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని వాచాతిలో 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల్ని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరందరూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు.. జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో చందనం…

National

మేనకాగాంధీకి ఇస్కాన్ 100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు..!

దేశవ్యాప్తంగా ఆలయాలతో పాటు గోశాలలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తాజాగా చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్..వాటిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అంతటితో ఆగకుండా నిరాధార ఆరోపణలు చేసినందుకు మేనకాగాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం వేస్తామంటూ నోటీసులు పంపింది. ఓ వీడియోలో గోవుల్ని కసాయిలకు అమ్ముకుంటోందంటూ మేనకాగాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ఇవాళ ఆమెపై…

National

ఈ సీఎంకు బుద్దిలేదు, నాకున్న తెలివి కూడా లేదు, 8 ఏళ్ల బాలుడు ఫైర్ !

బెంగళూరు/చామరాజనగర్: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను మళ్లించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి కర్ణాటక బంద్ నిర్వహించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ నిరసన తీవ్రతరం అవుతోంది. అలాగే నిరసన కార్యక్రమంలో మూడో తరగతి బాలుడు సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ ! కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నాకున్నంత తెలివితేటలు…

APNational

చైనా ఆటకట్టు: కటిక చీకట్లో కదలికలను పసిగట్టేలా..!!

న్యూఢిల్లీ: లఢక్ (Ladhak) సమీపంలో గల వాస్తవాధీన రేఖ సహా సరిహద్దు వెంబడి తరచూ ఉద్రిక్తతలకు పాల్పడుతూ భారత్‌ (India)ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా (China) ఆటను కట్టించడానికి సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది ఆర్మీ. దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారాన్ని తీసుకుంటోంది. లఢక్ మొదలుకుని సిక్కిం (Sikkim), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) వరకూ తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతోంది.…

National

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం

ఈక్విటీ మార్కెట్లు అంటేనే ఒడిదుడుకుల్లో ప్రయాణం సాగుతుంటుంది. రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టివారిలో కొందరికి అతి తక్కువ కాలంలోనే అదృష్టం కలిసి వ స్తుంది. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందుకుంటారు. అలాంటి ఓ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్టాక్ పెట్టుబడిదారులను సంవత్సరం వ్యవధిలోనే మిలియనీర్లను చేసింది. అదే ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ (SKM Egg Products Export India Limited). ఈ కంపెనీ షేరు గత సంవత్సర కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సెప్టెంబర్…

National

కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు

బెంగళూరు: కావేరీ నీటి (cauvery) సమస్యలతో ఇప్పుడు కర్ణాటకలో (karnataka) ఆందోళనలు మొదలైనాయి, కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు నెలకొని తాగునీరు కూడా బంగారు మయం అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉండడంతో కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కన్నడ సినీ నటులు మౌనంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక బంద్, రెండు రోజుల్లో బెంగళూరులో రెండోసారి, ఖేల్ ఖతమ్ దుకాణం బంద్ ! ఈ ఆరోపణ తర్వాత కన్నడ…

National

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది. వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్‌కతా వేదికగా…

National

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

బెంగళూరు: ఆరు నెలల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (jameer ahmed) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు వంద శాతం అండగా నిలవాలని మనవి చేశారు. సండూర్‌లోని చప్పరద్‌ గ్రామంలో జామియా మసీద్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాదీమహల్‌ పనులను పరిశీలించిన అనంతరం జమీర్ అహ్మద్ ఖాన్ ముస్లీం (muslim) మత పెద్దలతో మాట్లాడారు. పొత్తులతో ఉన్నదే ఊసిపోతోంది, అధికార…