15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్
మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్ (కేఆర్ఎస్) నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. మంగళవారం తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచే నీటి విడుదల ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 13 నుంచి అమలులోకి వచ్చే 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కర్ణాటకను ఆదేశించడంతో…

