National

National

భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు: ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు, ప్రముఖుల కౌంటర్లు

భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా…

National

అయోధ్యా రాముడికి వెంకన్న చిరు కానుక..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం.   ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార…

National

భార‌త ఆర్థిక వృద్ధిపై రిపోర్టు ఇచ్చిన ఐక్య‌రాజ్య‌స‌మితి..

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఐక్యరాజ్యసమితి తన ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ తన రిపోర్టులో తెలిపింది. ఉత్పత్తి, సర్వీసెస్ రంగంలో బలమైన వృద్ధి కారణంగా భారత ఆర్థిక వృద్ధి బాగుంటుందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది.

National

శ్రీ‌రాముడు మాంసాహారి.. ఎన్సీపీ నేత జితేంద్ర సంచ‌ల‌న వ్యాఖ్యలు..

అయోధ్య రామాల‌యం ప్రారంభ వేడ‌క‌ను ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఎన్సీపీ నేత జితేంద్ర శ్రీ‌రామునిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌డు ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. శ్రీ‌రాముడు మాంసాహారి. రాముడు జంతువుల‌ను వేటాడి, వాటిని తినేవాడు అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. మ‌రికొద్ది రోజుల్లో అయోధ్య రామ‌ల‌యం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాస్త దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి…

National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది. బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు…

National

ఉద్యోగం కావాలని వెళ్లిన లేడీకి ఎలాంటి ప్రశ్నలు వేశాడంటే ?, మేడమ్ దేంతో కొట్టింది ?

బెంగళూరులోని సిలికాన్ సిటీ బసవేశ్వర నగర్‌లోని ఓ ప్రతిష్టాత్మక హోటల్‌లో ఉద్యోగం ఇప్పించాలని ఓ మహిళ కోరింది. అయితే ఈసారి హోటల్ క్యాషియర్ తనకు బెడ్ రూమ్ లో సహకరించేందుకు అంగీకరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ సమయంలో ఆగ్రహించిన మహిళ ఆ క్యాషియర్‌ను చెప్పుతో కొట్టింది. బయట ఉన్న వాళ్లు హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి అని పెద్దలు చెబుతుంటారు. మొరటుతనం, అసభ్యత,…

National

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.   దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన…

National

ఛత్రపతి శివాజీ స్ఫూర్తి.. భారత నేవీకి కొత్త బ్యాడ్జీలు..

ఇండియన్ నేవీకి చెందిన అడ్మిరల్స్ తమ భుజాలపై ధరించే ఎపాలెట్‌ల డిజైన్‌ను మార్చారు. రియర్ అడ్మిరల్, వైస్ అడ్మిరల్ మరియు అడ్మిరల్ ర్యాంక్ ఆఫీసర్ల ఎపాలెట్‌లలో మార్పులు జరిగాయి. కొత్త డిజైన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుండి ప్రేరణ పొందింది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఎపాలెట్ల మార్పును ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మన సుసంపన్నమైన సముద్ర వారసత్వానికి నిజమైన ప్రతిబింబమని నౌకాదళం పేర్కొంది.

NationalWorld

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు

భారతదేశానికి ఒక పెద్ద విజయంలో విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళ అనుభవజ్ఞులకి ఈ ఏడాది మొదట్లో ఖతార్‌లోని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో ఖతార్‌ కోర్ట్ 8 మంది భారత నావికాదళ అనుభవజ్ఞుల యొక్క మరణశిక్షను రద్దు చేయబడింది. ఈ అనుభవజ్ఞులు కెప్టెన్ నవతేజ్, బీరేంద్ర కుమార్, సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్, తివారీ, సుగుణాకర్, సంజీవ్ గుప్తా మరియు దహ్రా టెక్నాలజీలో సేవలను అందించే సెయిలర్ గోపకుమార్ లకి విముక్తి…

National

ఇక సర్కారువారి ‘భారత్‌ బ్రాండ్‌ రైస్‌’.. కిలో రూ.25 మాత్రమే..

విక్రయాలు అక్కడే.. కేంద్రం రాయితీపై అందించే భారత్‌ బ్రాండ్‌ రైస్‌ను నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(నాఫెడ్‌), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్య్జూ మర్స్‌ ఫెడరేషన్‌ (ఎన్‌సీసీఎఫ్‌), కేంద్రీయ భండార్‌ అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా కేంద్రం ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను భారత్‌ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది.   పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. దేశంలో నవంబర్‌లో తృణధాన్యాల ధరలు 10.27 శాతం పెరిగాయి. దీంతో నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.70 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో…