National

National

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాతో ఆయుధ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా ఆందోళ వ్యక్తం చేసింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం, కిమ్ ఈ వారంలో రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పేర్కొనబడని ప్రదేశంలో పుతిన్‌ను కలుస్తారు. పుతిన్ ప్రస్తుతం ఉత్తర కొరియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్…

National

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు వేయకుండా చూడాలని దాఖలైన దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశ ఎదురైంది. హాసన్ ఎంపీ పదవికి తనపై అనర్హత వేటు వేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జేడీఎస్ యువనేత. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ప్రజ్వల్ రేవణ్ణ పిటిషన్‌ను విచారించి కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును ప్రకటించారు. తాను ఎంపీ…

National

రెండింటిలో ఏ పేరు పెట్టినా ఆమోదయోగ్యమే.. రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పారిస్‌లో విద్యార్థులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిజెపిపై విరుచుకుపడ్డారు. పాలక పక్షం ఎలాగైనా అధికారం పొందాలని చూస్తుందని ఆరోపించారు. దేశం పేరు చుట్టూ జరుగుతున్న చర్చపై ప్రశ్నించినప్పుడు.. భారతదేశం, భారత్ రెండూ రాజ్యాంగంలో నమోదు అయ్యాయని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం విచిత్రమైన మార్గాల్లో వ్యవహరిస్తోందని, ఎందుకంటే అవి ప్రతిపక్షాల ఇండియన్ నేషనల్ పేరుతో ఉన్నాయని చెప్పారు. డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) వారికి చికాకు తెప్పిస్తుందన్నారు. “మనకు నచ్చినా నచ్చకపోయినా…

National

హైదరాబాద్ వ్యాప్తంగా 22 వేల మ్యాన్ హోళ్లకు గ్రిల్స్ ఏర్పాటు..

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అయితే పట్నం వర్షం పడితే భయమే.. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదు. దీంతో వర్షం తర్వాత బయటకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు. ఇందుకు చాలా మంది మ్యాన్ హోళ్లలో పడి చనిపోయారు. ముఖ్యంగా పిల్లలు ఈ మ్యాన్ హోళ్ల పడి చనిపోతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి ప్రగతి నగర్ లో ఓ బాలుడు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పడి మృతి చెందాడు. గత…

APNational

నరేంద్రమోడీ, అమిత్ షాకు తెలియకుండానే జరిగిందా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. బెయిల్ వస్తుందా? రాదా? అనే విషయంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బాబు అరెస్ట్ పై ఏపీలో టీడీపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా జరగదని పార్టీ…

National

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో జేడీఎస్ పొత్తుపై తొలిసారిగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. అన్ని అంశాల చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చ జరగలేదని, దాని గురించి తర్వాత మాట్లాడతామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడ్యూరప్ప బీజేపీ-జేడీఎస్ పొత్తుపై మాట్లాడారు. యడియూరప్పకు తాను కృతజ్ఞుడిని అని మాజీ సీఎం హెచ్ డీ.…

National

న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం దీనికి వేదిక. జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా పలువురు ప్రతినిధులు…

National

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు రేకెత్తాయి. కల్వకుంట్ల కవిత తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న ఎంపీ తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తాజాగా కొడుకుతోపాటు తండ్రి కూడా అప్రూవర్ గా మారిపోయారు. శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.…

NationalTELANGANA

రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది.

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు. ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి…

National

ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…