National

National

సనాతన వివాదం వేళ..హిందుత్వపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…

National

కేయూ ఘటన: పోలీసులు కొట్టారన్న ఆరోపణలపై వరంగల్ సీపీ సంచలన కామెంట్స్

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్‌ నేడు స్పందించారు. ప్రశాంత్‌ అనే విద్యార్థికి నెల క్రితమే గాయమైందని అన్నారు. పోలీసుల దాడిలో అతడి కాలు విరగలేదని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఎక్కడికైనా వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చని సూచించారు. ఆందోళనకారులను వీసీ చాంబర్ నుండి బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక విద్యార్థికి మాత్రం చిన్న ఫ్రాక్చర్‌ అయిందని వివరించారు. లేని గాయాలకు కూడా విద్యార్థులు కట్లు కట్టుకున్నారని…

National

బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?

Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? అందులో ఆర్కే నాయుడు గుర్తున్నాడా.. ? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నారు.. అస్సలు మర్చిపోయే…

National

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం.

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం. అయితే కొంత మంది వ్యక్తులు ఈ స్తావేజులతో అక్రమ దందా చేస్తున్నారు. పాత స్టాంప్ పేపర్లను కొత్త ధరలతో విక్రయిస్తున్నారు. ఇటీవల ఆన్లైన్ స్టాంప్ పేపర్ల విక్రయాలపై రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాత స్టాంప్ పేపర్లపై భూ అక్రమాణదారులు దృష్టి పెట్టడంతో గిరాకీ పెరిగింది. అయితే.. ఇలాంటి ఓ స్టాంప్‌ పేపర్ల ముఠా కట్టించారు పోలీసులు. కమిషనర్…

CINEMANational

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం సలార్ సెప్టెంబరు 28వ తేదీన విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీపై ముందునుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ సలార్ వాయిదా పడింది. సెప్టెంబరు 28వ తేదీకి బదులుగా డిసెంబరు 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నెలలో సినిమా విడుదలవ్వాలంటే అందుకు ముందుగానే ట్రైలర్ విడుదలతోపాటు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు వీటి చడీ…

National

భారతీయ రైల్వే సంచలన నిర్ణయం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాలమధ్య మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది రైళ్లకు బదులుగా వందేభారత్ రైళ్లను నడుపుతామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తున్న రైళ్ల విషయంలోను వాటికి…

National

2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్

దేశంలో యూట్యాబ్ ద్వారా ఉపాధి పొందే వారు క్రమంగా పెరుగుతోన్నారు. కొందరైతే యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోందట. యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూట్యూబ్ ఆదాయ వనరుగా మార్చుకున్న వారు.. అందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రకరకాల వీడియో చేస్తున్నారు.…

National

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సహజీవనాలు వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవనం నుంచి బయటికి వచ్చిన తర్వాత వివాహానికి భాగస్వామిని కనుగొనడం మహిళలకు చాలా కష్టమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవ భావన ఆరోగ్యకరమైన సమాజానికి లక్షణం కాదని హైకోర్టు పేర్కొంది. “భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి క్రమబద్ధమైన రూపకల్పన ఉంది. ప్రతి సీజన్లో…

National

అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా?…

National

మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనం

ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసారు.రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేసారు. మనీలాండరింగ్‌ : చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా…