National

National

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి శనివారం రాత్రి 9.30 గంటలకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరుతున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలుసుకుంటారు. ఈనెల 12వ తేదీన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే పర్యటనకు ప్లాన్ చేసుకొని అనుమతివ్వాలంటూ కోర్టును కోరారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 12వ తేదీ…

National

బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం

బెంగళూరు/హావేరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని బీజేపీ సిద్దం అవుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. హవేరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో…

National

చంద్రయాన్ 3.. . వాట్ నెక్స్ట్: తెరపై సంచలన `మిషన్`

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ…

National

గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది.

గత రెండు మూడు నెలల క్రితం క్రితం వరకూ టమాటతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులను బెంబేలెత్తించాయి. అయితే, గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పడిపోయాయి. పంటల సప్లై పెరగడంతో ఇది సాధ్యమైంది. దీంతో కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పంట పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో…

National

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ తప్పు లేదనిపిస్తోందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పైన సోనియాకు అభిమానం ఉందన్నారు. ఇక, షర్మిల పాలేరు నుంచి పోటీకి హామీ లభించిందనే ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అటు ఖమ్మం..ఇటు బెంగళూరు కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం మొదలైంది. షర్మిల నిర్ణయం కీలకం కానుంది. సోనియాతో భేటీలో క్లారిటీ : వైఎస్ షర్మిల…

National

యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టి

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్న తరుణంలో యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టిసారిస్తోంది. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ .. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరుతో నడుస్తున్న అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించారు. వాటి పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ విలువలతో గురుకుల విధానంలో నడుస్తున్న ఈ స్కూళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అటల్…

National

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించింది. అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో ! ఈ పిటిషన్‌ను సెప్టెంబర్…

National

బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది. నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్…

National

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఏది పడితే అది దానం చేస్తే పుణ్యం రాదని, చెయ్యకూడని వస్తువులు దానాలు చేయడం వల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుందని కూడా చెబుతున్నారు. ఎటువంటి దానాలు చేయకూడదు? ఏ దానాలు చేస్తే మనకు పాపం వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మతం లోనైనా దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానధర్మాలు చేయడం కంటే మరే ధర్మం గొప్పది కాదని అన్ని మతాలు…

National

ఈ నెల 8న ప్రధాని మోదీ ,బైడెన్ భేటీ – కీలక ఒప్పందాలు..!!

సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు వైట్‌ హైస్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 8వ తేదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని శ్వేతసౌథ స్పష్టత ఇచ్చింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాలు ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. సెప్టెంబర్‌ 9-10…