National

National

న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం దీనికి వేదిక. జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా పలువురు ప్రతినిధులు…

National

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు రేకెత్తాయి. కల్వకుంట్ల కవిత తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న ఎంపీ తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తాజాగా కొడుకుతోపాటు తండ్రి కూడా అప్రూవర్ గా మారిపోయారు. శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.…

NationalTELANGANA

రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది.

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగదు పురస్కారాలను అందజేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి పైగా మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొన్నారు. వారిలో 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేశారు. ఒక్కో రీజియన్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో తొలి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 15,000 రూపాయలు, తృతీయ 10,000 రూపాయల మొత్తాన్ని వారికి…

National

ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…

National

సనాతన వివాదం వేళ..హిందుత్వపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు. జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,…

National

కేయూ ఘటన: పోలీసులు కొట్టారన్న ఆరోపణలపై వరంగల్ సీపీ సంచలన కామెంట్స్

వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను పోలీసులు కొట్టారంటూ వస్తున్న ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ రంగనాథ్‌ నేడు స్పందించారు. ప్రశాంత్‌ అనే విద్యార్థికి నెల క్రితమే గాయమైందని అన్నారు. పోలీసుల దాడిలో అతడి కాలు విరగలేదని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఎక్కడికైనా వెళ్లి టెస్టులు చేయించుకోవచ్చని సూచించారు. ఆందోళనకారులను వీసీ చాంబర్ నుండి బయటకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక విద్యార్థికి మాత్రం చిన్న ఫ్రాక్చర్‌ అయిందని వివరించారు. లేని గాయాలకు కూడా విద్యార్థులు కట్లు కట్టుకున్నారని…

National

బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?

Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? అందులో ఆర్కే నాయుడు గుర్తున్నాడా.. ? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నారు.. అస్సలు మర్చిపోయే…

National

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం.

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం. అయితే కొంత మంది వ్యక్తులు ఈ స్తావేజులతో అక్రమ దందా చేస్తున్నారు. పాత స్టాంప్ పేపర్లను కొత్త ధరలతో విక్రయిస్తున్నారు. ఇటీవల ఆన్లైన్ స్టాంప్ పేపర్ల విక్రయాలపై రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాత స్టాంప్ పేపర్లపై భూ అక్రమాణదారులు దృష్టి పెట్టడంతో గిరాకీ పెరిగింది. అయితే.. ఇలాంటి ఓ స్టాంప్‌ పేపర్ల ముఠా కట్టించారు పోలీసులు. కమిషనర్…

CINEMANational

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం సలార్ సెప్టెంబరు 28వ తేదీన విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీపై ముందునుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ సలార్ వాయిదా పడింది. సెప్టెంబరు 28వ తేదీకి బదులుగా డిసెంబరు 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నెలలో సినిమా విడుదలవ్వాలంటే అందుకు ముందుగానే ట్రైలర్ విడుదలతోపాటు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు వీటి చడీ…

National

భారతీయ రైల్వే సంచలన నిర్ణయం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాలమధ్య మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది రైళ్లకు బదులుగా వందేభారత్ రైళ్లను నడుపుతామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తున్న రైళ్ల విషయంలోను వాటికి…